ఆంధ్రప్రదేశ్లో(Andhra Pradesh) అరుదైన పిల్లి హల్ చల్ చేసింది. ఎక్కువగా తిరుమల శేషాచలం అడవుల్లో సంచరించే పునుగు పిల్లి ప్రస్తుతం గుంటూరు జిల్లా తాడేపల్లిలో ప్రత్యక్షమైంది. పిల్లిని చూసి స్థానికులు ఆందోళన చెందారు(Rare cat Hull Chal).
సమాచారం తెలుసుకు అటవీ సిబ్బంది పిల్లిని పట్టుకోన్ని స్థానిక వెటర్నరీ హాస్పిటల్కు తీసుకువెళ్లి చికిత్స అందించి అడవిలో వదిలేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఆంధ్రప్రదేశ్ ఉమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్గా హీరోయిన్ మీనాక్షి చౌదరిని నియమించింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.ఏపీ మహిళల అభివృద్ధి కోసం పని చేయనున్నారు మీనాక్షి. దక్షిణాదిన తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మీనాక్షి చౌదరి . టాలీవుడ్, కోలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్గా మారిపోయింది.
Rare cat Hull Chal at Seshachalam forests of Tirumala
అరుదైన పిల్లి హల్ చల్
ఎక్కువగా తిరుమల శేషాచలం అడవుల్లో సంచరించే పునుగు పిల్లి ప్రస్తుతం గుంటూరు జిల్లా తాడేపల్లిలో ప్రత్యక్షమైంది.
పిల్లిని చూసి స్థానికులు ఆందోళన చెందారు.
సమాచారం తెలుసుకు అటవీ సిబ్బంది పిల్లిని పట్టుకోన్ని స్థానిక వెటర్నరీ హాస్పిటల్కు తీసుకువెళ్లి చికిత్స… pic.twitter.com/XiKhEht7bG
— ChotaNews App (@ChotaNewsApp) March 2, 2025
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)