Andhra Pradesh: శేషాచలం అడవుల్లో అరుదైన పిల్లి హల్చల్.. వెటర్నరీ హాస్పిటల్కు తీసుకువెళ్లి చికిత్స అందించి అడవిలో వదిలేసిన అధికారులు, వీడియో
ఆంధ్రప్రదేశ్లో అరుదైన పిల్లి హల్ చల్ చేసింది. ఎక్కువగా తిరుమల శేషాచలం అడవుల్లో సంచరించే పునుగు పిల్లి ప్రస్తుతం గుంటూరు జిల్లా తాడేపల్లిలో ప్రత్యక్షమైంది.
ఆంధ్రప్రదేశ్లో(Andhra Pradesh) అరుదైన పిల్లి హల్ చల్ చేసింది. ఎక్కువగా తిరుమల శేషాచలం అడవుల్లో సంచరించే పునుగు పిల్లి ప్రస్తుతం గుంటూరు జిల్లా తాడేపల్లిలో ప్రత్యక్షమైంది. పిల్లిని చూసి స్థానికులు ఆందోళన చెందారు(Rare cat Hull Chal).
సమాచారం తెలుసుకు అటవీ సిబ్బంది పిల్లిని పట్టుకోన్ని స్థానిక వెటర్నరీ హాస్పిటల్కు తీసుకువెళ్లి చికిత్స అందించి అడవిలో వదిలేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఆంధ్రప్రదేశ్ ఉమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్గా హీరోయిన్ మీనాక్షి చౌదరిని నియమించింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.ఏపీ మహిళల అభివృద్ధి కోసం పని చేయనున్నారు మీనాక్షి. దక్షిణాదిన తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మీనాక్షి చౌదరి . టాలీవుడ్, కోలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్గా మారిపోయింది.
Rare cat Hull Chal at Seshachalam forests of Tirumala
అరుదైన పిల్లి హల్ చల్
ఎక్కువగా తిరుమల శేషాచలం అడవుల్లో సంచరించే పునుగు పిల్లి ప్రస్తుతం గుంటూరు జిల్లా తాడేపల్లిలో ప్రత్యక్షమైంది.
పిల్లిని చూసి స్థానికులు ఆందోళన చెందారు.
సమాచారం తెలుసుకు అటవీ సిబ్బంది పిల్లిని పట్టుకోన్ని స్థానిక వెటర్నరీ హాస్పిటల్కు తీసుకువెళ్లి చికిత్స… pic.twitter.com/XiKhEht7bG
— ChotaNews App (@ChotaNewsApp) March 2, 2025
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 02, 2025 06:29 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

