Three Capitals in AP: ఒక రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు, తిరుపతిలో కదం తొక్కిన ప్రజలు, రాయలసీమ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
ఏపీలో అధికార వికేంద్రీకరణకు మద్దతుగా తిరుపతిలో భారీ ర్యాలీ నిర్వహించారు. రాయలసీమ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో అధికార వికేంద్రీకరణ మద్దతుగా నినాదాలతో తిరుపతి పట్టణం గురువారం మారుమోగింది.
ఏపీలో అధికార వికేంద్రీకరణకు మద్దతుగా తిరుపతిలో భారీ ర్యాలీ నిర్వహించారు. రాయలసీమ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో అధికార వికేంద్రీకరణ మద్దతుగా నినాదాలతో తిరుపతి పట్టణం గురువారం మారుమోగింది. కృష్ణాపురం పోలీసు స్టేషన్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు విద్యార్థులు, మేధావులు పెద్దఎత్తున ర్యాలీ చేపట్టారు. అడుగడుగున ‘ఒక రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు’ అంటూ నినాదాలు చేశారు. వేల మంది విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. సుమారు రెండు కిలోమీటర్ల మేర ఈ భారీ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా రాయలసీమ మేధావులు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
అభివృద్ధి వికేంద్రీకరణకు, 3రాజధానులకు మద్దతు తెలుపుతూ తిరుపతిలో రాయలసీమ మేధావుల ఫోరం ర్యాలీ. భారీగా తరలివచ్చిన ప్రజలు. #3Capitals #Tirupati#AFC pic.twitter.com/ub3sfYSS5o
— Andhra Fact Check (@AndhraFactCheck) December 16, 2021
Students in large numbers take part in a rally in support of @ysjagan govt’s 3 capitals plan in Tirupati today. Several groups from the Rayalaseema region supporting govt’s 3 capitals move planned a public meeting on Dec 18. 1/2 pic.twitter.com/6ehnKBTMaZ
— SNV Sudhir (@sudhirjourno) December 16, 2021
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 16, 2021 06:55 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

