తను చనిపోతూ ఐదుగురికి ప్రాణం పోశారు డాక్టర్ భూమిక. రంగారెడ్డి - హైదరాబాద్ (Hyderabad)  కామినేని ఆసుపత్రిలో హౌజ్ సర్జన్‌గా పని చేస్తున్న భూమిక తన స్నేహితుడు యశ్వంత్‌తో కలిసి ఫంక్షన్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

రోడ్డు ప్రమాదంలో వైద్యుడు యశ్వంత్ మృతి చెందగా తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యారు వైద్యురాలు భూమిక(Bhumikha). ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ కాగా.. తన అవయవాలు దానం చేశారు తల్లిదండ్రులు.

 టిఫిన్ తినేందుకు వెళ్తే.. రూ.23 లక్షలు చోరీ, నల్గొండ జిల్లా నార్కట్ పల్లి వద్ద ఘటన.. సీసీటీవీ ఆధారంగా దొంగ కోసం పోలీసుల గాలింపు 

గుండె, లీవర్, ఐస్, కిడ్నిన్స్ దానం చేశారు తల్లిదండ్రులు. భూమిక మృతితో ఆమె తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. అవయవ దానం చేసిన భూమిక మృతదేహానికి ఘనంగా నివాళులు అర్పించింది ఆసుపత్రి సిబ్బంది. నలుగురికి ప్రాణాలు పొసిన భూమిక.. అమర్ హై అంటూ నినాదాలు చేసి కన్నీరు పెట్టుకుంది ఆసుపత్రి సిబ్బంది, కుటుంబసభ్యులు.

Dr. Bhoomika Parents Donate Her Organs After Brain Death

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)