నీళ్లు ఉంటేనే పంటలు వేసుకోండి.. భూగర్భజలాలు లేవు అన్నారు వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి(Kodanda Reddy). కొత్తగా బోర్లు వేసి నష్టపోవద్దన్నారు. ఈ మేరకు రైతులకు విజ్ఞప్తి చేశారు కోదండ రెడ్డి.
యాసంగి పంటలు వెయ్యకండి.. వేసి నష్టపోకండి, అప్పుల పాలు కావొద్దన్నారు(Telangana Farmers). భారీ పెట్టుబడులు పెట్టి రైతులు నష్టపోతున్నారని మా దృష్టికి వచ్చిందని అందుకే ప్రభుత్వం తరపున రైతులకు విజ్ఞప్తి చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇక మరో వార్తను చూస్తే.. ఎల్ ఆర్ఎస్ పేరుతో రూ.50 వేల కోట్ల దోపిడీకి సీఎం రేవంత్ రెడ్డి స్కెచ్ వేశారన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్ . పెద్దపల్లి మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామని డబ్బులు వసూలు చేస్తారా? అని ప్రశ్నించారు.
Farmers Welfare Commission Chairman Kodanda Reddy key appeal to farmers
నీళ్లు ఉంటేనే పంటలు వేసుకోండి.. భూగర్భజలాలు లేవు. కొత్త బోర్లు వేసి నష్టపోకండి
యాసంగి పంటలు వెయ్యకండి. వేసి నష్టపోకండి, అప్పుల పాలు అవ్వకండి
భారీ పెట్టుబడులు పెట్టి రైతులు నష్టపోతున్నారని మా దృష్టికి వచ్చింది
వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి సంచలన వ్యాఖ్యలు pic.twitter.com/A39HVjUih5
— Telugu Scribe (@TeluguScribe) February 21, 2025
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)