Telangana Rains: భారీ వర్షాలకు కొట్టుకుపోయిన ఖమ్మం జిల్లా పెద్దవాగు, నీటమునిగిన మూడు గ్రామాలు, హెలికాప్టర్లతో ప్రజల తరలింపు
తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరపిలేకుండ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు ఖమ్మం జిల్లా అశ్వరావుపేట మండలం నారాయణపురం గ్రామంలో పెద్దవాగు కొట్టుకుపోయింది. దీంతో మూడు గ్రామాలు నీట మునగగా ప్రజలను హెలికాప్టర్లతో రిలీఫ్ క్యాంపులకు తరలిస్తున్నారు.
Khammam,July 20: తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరపిలేకుండ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు ఖమ్మం జిల్లా అశ్వరావుపేట మండలం నారాయణపురం గ్రామంలో పెద్దవాగు కొట్టుకుపోయింది. దీంతో మూడు గ్రామాలు నీట మునగగా ప్రజలను హెలికాప్టర్లతో రిలీఫ్ క్యాంపులకు తరలిస్తున్నారు. ఇక పెద్దవాగు కొతకు గురైన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వాయుగుండంగా మారిన అల్పపీడనం, తడిసి ముద్దైన ఏపీ, తెలంగాణ...తెలుగు రాష్ట్రాల్లో కృష్ణమ్మ పరవళ్లు, జురాలకు సందర్శకుల తాకిడి
Here's Video:
#WATCH | Telangana: The dam of the Peddavagu project at Narayanapuram of Ashwaraopet mandal breached due to a heavy inflow of water into the project; flood water inundates three villages
People have been rescued through helicopters and sent to relief camps. Now the situation is… pic.twitter.com/1p1afcKR43
— ANI (@ANI) July 20, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 20, 2024 01:26 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

