Telangana:తెలంగాణ నూతన సీఎస్‌గా శాంతి కుమారి, ప్రస్తుతం అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న 1989 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్

తెలంగాణ నూతన సీఎస్‌గా శాంతి కుమారి నియమితులయ్యారు. ఇందుకు సంబంధించి అధికారికంగా కాసేపట్లో ఉ‍త్తర్వులు వెలువడనున్నాయి. 2025 ఏప్రిల్‌ వరకు సీఎస్‌గా కొనసాగనున్నారు. 1989 బ్యాచ్‌కు చెందిన శాంతి కుమారి ప్రస్తుతం అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు.

Telangana:తెలంగాణ నూతన సీఎస్‌గా శాంతి కుమారి, ప్రస్తుతం అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న 1989 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్
CS Shanthi Kumari (Photo-Video Grab)

తెలంగాణ నూతన సీఎస్‌గా శాంతి కుమారి నియమితులయ్యారు. ఇందుకు సంబంధించి అధికారికంగా కాసేపట్లో ఉ‍త్తర్వులు వెలువడనున్నాయి. 2025 ఏప్రిల్‌ వరకు సీఎస్‌గా కొనసాగనున్నారు. 1989 బ్యాచ్‌కు చెందిన శాంతి కుమారి ప్రస్తుతం అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఆమె సీఎం కార్యాలయంలో పనిచేశారు. ఇదిలా ఉంటే విభజన సమయంలో కేంద్రం సోమేశ్‌ కుమార్‌ను ఏపీ కేడర్‌కు కేటాయించింది. ఈ నేపథ్యంలో ఏపీకి వెళ్లి విధులు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించడంతో శాంతి కుమారికి అవకాశం దక్కింది.

Here's NTV Tweet

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jan 11, 2023 03:22 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).