CM KCR Bengaluru Tour: మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ అయిన సీఎం కేసీఆర్, దేశ రాజకీయాలు, రాష్ట్రపతి అభ్యర్థిపై చర్చించనున్న తెలంగాణ ముఖ్యమంత్రి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బెంగుళూరు పర్యటన కొనసాగుతోంది. మాజీ ప్రధాని దేవెగౌడ(Deve Gowda) నివాసానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) కాసేపటికి క్రితమే చేరుకున్నారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కుమార్ స్వామి (Kumar Swamy)... కేసీఆర్కు స్వాగతం పలికారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బెంగుళూరు పర్యటన కొనసాగుతోంది. మాజీ ప్రధాని దేవెగౌడ(Deve Gowda) నివాసానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) కాసేపటికి క్రితమే చేరుకున్నారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కుమార్ స్వామి (Kumar Swamy)... కేసీఆర్కు స్వాగతం పలికారు. అనంతరం దేవెగౌడ, కుమారస్వామితో తెలంగాణ ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. దేశ రాజకీయాలు, రాష్ట్రపతి అభ్యర్థిపై చర్చలు సాగుతున్నాయి. సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ తిరిగి హైదరాబాద్కు రానున్నారు.
మరోవైపు హైదరాబాద్కు చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Narendra modi) తన ప్రసంగంలో సీఎం కేసీఆర్, టీఆర్ఎస్పై విమర్శలు గుప్పించారు. తెలంగాణ కుటుంబ పాలనతో అవినీతిమయం అయ్యిందంటూ ప్రధాని విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. ఈ క్రమంలో మోదీ వ్యాఖ్యలకు కౌంటర్గా సీఎం కేసీఆర్ బెంగళూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
Chief Minister Sri K. Chandrashekar Rao met with former Prime Minister Sri @H_D_Devegowda and former Chief Minister of Karnataka Sri @HD_Kumaraswamy in Bangalore today. pic.twitter.com/lWvpLCzW9e
— Telangana CMO (@TelanganaCMO) May 26, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 26, 2022 03:41 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

