తెలంగాణలో గడచిన 24 గంటల్లో 23,888 కరోనా పరీక్షలు నిర్వహించగా, 105 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 59 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 10 కేసులు గుర్తించారు. 17 జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 106 మంది కరోనా నుంచి కోలుకోగా, తాజాగా మరణాలేవీ లేవు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,73,574 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,65,861 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,740 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,973గా ఉంది.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
(Dated.14.11.2021 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/9S9jkoHlm1
— IPRDepartment (@IPRTelangana) November 14, 2021
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)