తెలంగాణలో కొత్తగా 704 కరోనా కేసులు నమోదు కాగా 5 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో మహమ్మారి నుంచి 917 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 6,31,218కు పెరిగింది. వైరస్ బారినపడి ఇప్పటి వరకు 3,725 మంది బాధితులు ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10,724 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
(Dated.10.07.2021 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/YChKwLmo9t
— IPRDepartment (@IPRTelangana) July 10, 2021
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)