తెలంగాణలో గడచిన 24 గంటల్లో 79,561 శాంపిల్స్ పరీక్షించగా... 2,387 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 688 కొత్త కేసులు వెల్లడి కాగా, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలలో 131 కేసుల చొప్పున గుర్తించారు.అదే సమయంలో 4,559 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,74,215 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,39,187 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 30,931 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,097కి పెరిగింది.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
(Dated.04.02.2022 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/x7jBwoV34V
— IPRDepartment (@IPRTelangana) February 4, 2022
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)