Vijaya Dairy: తెలంగాణలో పాల వినియోగదారులకు షాక్, విజయ డైయిరీ పాల ధరలు పెంపు, లీటరు టోన్డ్ మిల్క్ పై రూ. 2, హోల్ మిల్క్ పై రూ. 4 పెంపు
తెలంగాణలో విజయ డైయిరీ పాల ధరలు పెరిగాయి. లీటరు టోన్డ్ మిల్క్ పై రూ. 2 చొప్పున పెంచుతున్నట్లు తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సంస్థ ప్రకటించింది. దీంతో పాటుగా హోల్ మిల్క్ ధర ధర కూడా రూ.4 పెంచింది. ఈ పెంచిన ధరలు 2022 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది.
తెలంగాణలో విజయ డైయిరీ పాల ధరలు పెరిగాయి. లీటరు టోన్డ్ మిల్క్ పై రూ. 2 చొప్పున పెంచుతున్నట్లు తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సంస్థ ప్రకటించింది. దీంతో పాటుగా హోల్ మిల్క్ ధర ధర కూడా రూ.4 పెంచింది. ఈ పెంచిన ధరలు 2022 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. పాల ఉత్పత్తి ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో ధరలు పెంచుతున్నామని సంస్థ తెలిపింది. ధరలు పెరిగిన దృష్ట్యా వినియోగదారులంతా సహకరించాలని తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సంస్థ జనరల్ మేనేజర్ వి. మల్లిఖార్జున్ రావు విజ్ఞప్తి చేశారు.
#Telangana Vijaya Dairy announces increase in milk prices from Jan.1, 2022. Toned milk price up by Rs.2 per litre n whole milk by Rs.4 a litre @THHyderabad pic.twitter.com/6ayaza4kHB
— Chandrashekhar Bhalki (@samurai_one) December 31, 2021
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 31, 2021 05:11 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

