Vivekananda Beats Harish Rao: తెలంగాణలో అత్యధిక మెజార్టీ హరీశ్ రావుది కాదు.. వివేకానందదే! ఏంటా సంగతి??
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ 64, బీఆర్ఎస్ 39, బీజేపీ 8, ఇతరులు ఎనిమిది చోట్ల గెలుపొందారు. ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీ సిద్దిపేట నుంచి హరీశ్ రావుది లేదా సిరిసిల్లలో కేటీఆర్ది అవుతుందని చాలామంది భావించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections) కాంగ్రెస్ (Congress) పార్టీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ 64, బీఆర్ఎస్ (BRS) 39, బీజేపీ 8, ఇతరులు ఎనిమిది చోట్ల గెలుపొందారు. ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీ సిద్దిపేట నుంచి హరీశ్ రావుది లేదా సిరిసిల్లలో కేటీఆర్ది అవుతుందని చాలామంది భావించారు. కానీ కుత్బుల్లాపూర్ నుంచి పోటీ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి వివేకానంద అత్యధిక మెజార్టీ ఓట్లతో గెలిచారు. వివేకానంద తన సమీప బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ పై 85,576 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
ఆ తర్వాత వీళ్లు..
- సిద్దిపేట నుంచి హరీశ్ రావు 82,308 ఓట్లు
- కూకట్ పల్లి నుంచి మాధవరం కృష్ణారావు 70,387 ఓట్లు
- నకిరేకల్ నుంచి వేముల వీరేశం 68,838 ఓట్లు
- మంచిర్యాల నుంచి ప్రేమ్ సాగర్ రావు 66,116 ఓట్లు
- నాగార్జున సాగర్ నుంచి కుందూరు జైవీర్ రెడ్డి 55,849 ఓట్లు
- నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 54,332 ఓట్లు
Here's IANS Tweet
𝐓𝐄𝐋𝐀𝐍𝐆𝐀𝐍𝐀 𝐕𝐈𝐂𝐓𝐎𝐑𝐘 𝐌𝐀𝐑𝐆𝐈𝐍𝐒
𝐓𝐇𝐄 𝐇𝐈𝐆𝐇𝐒 𝐀𝐍𝐃 𝐋𝐎𝐖𝐒#TelanganaElectionsResults #ElectionResults #TelanganaAssemblyElection2023 pic.twitter.com/NBM8Ovx7b4
— IANS (@ians_india) December 4, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 04, 2023 08:59 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

