RBI Action Against Paytm: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై తీవ్ర చర్యలకు ఉపక్రమించిన ఆర్బీఐ, ఫిబ్రవరి 29వ తేదీ నుంచి ఈ సేవలు నిలిపివేయాలని ఆదేశాలు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బుధవారం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై తీవ్ర చర్యలకు ఉపక్రమించింది. కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని ఆ సంస్థకు (RBI Action Against Paytm) ఆదేశాలు జారీ చేసింది.

RBI Action Against Paytm: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై తీవ్ర చర్యలకు ఉపక్రమించిన ఆర్బీఐ, ఫిబ్రవరి 29వ తేదీ నుంచి ఈ సేవలు నిలిపివేయాలని ఆదేశాలు
RBI and Paytm (Photo-File Image)

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బుధవారం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై తీవ్ర చర్యలకు ఉపక్రమించింది. కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని ఆ సంస్థకు (RBI Action Against Paytm) ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 29వ తేదీ నుంచి వాలెట్లు, ఫాస్ట్‌ట్యాగ్‌లు, డిపాజిట్ లేదా క్రెడిట్ లావాదేవీలు, టాప్-అప్స్ వంటివి అనుమతించబడవని పేర్కొంది.

అయితే.. కస్టమర్లు తమ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్‌ని ఎలాంటి సమస్య లేకుండా విత్‌డ్రా చేసుకునేందుకు ఆర్బీఐ (Reserve Bank of India ) అనుమతి ఇచ్చింది. దీంతో పాటుగా పేటీఎం మాతృసంస్థ One97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్, Paytm పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ లేదా పీబీబీఎల్ నోడల్ ఖాతాలను కూడా రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసింది.అయితే ఈ ఆంక్షలు Paytm యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ)పై ఎలాంటి ప్రభావం చూపదని ఆర్బీఐ తెలిపింది.  ఆగని లేఆఫ్స్, 2500 మంది ఉద్యోగులను తీసేస్తున్న పేపాల్, దూసుకొస్తున్న ఆర్థిక మాంద్య భయాలే కారణం

Here's News

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jan 31, 2024 07:33 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).