Earth 2.0: జనాభా, వనరుల విధ్వంసం, వాతావరణ కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో గుడ్ న్యూస్.. భూమిని పోలిన మరో గ్రహం.. గుర్తించిన నాసా శాస్త్రవేత్తలు
ఒకవైపు జనాభా విపరీతంగా పెరిగిపోతుంది. వనరుల విధ్వంసం భారీగా జరుగుతుంది. వాతావరణ కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. వెరసి మానవ మనుగడే ప్రశ్నార్థకం అయింది.
Newdelhi, May 25: ఒకవైపు జనాభా (Population) విపరీతంగా పెరిగిపోతుంది. వనరుల విధ్వంసం భారీగా జరుగుతుంది. వాతావరణ కాలుష్యం (Pollution) ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. వెరసి మానవ మనుగడే ప్రశ్నార్థకం అయింది. దీంతో మనిషి జీవనానికి అనువైన మరో గ్రహాన్ని అన్వేషించే ప్రయోగాలు ఎన్నటినుంచో జరుగుతున్నాయి. తాజాగా భూమికి 40 కాంతి సంవత్సరాల దూరంలో మానవ ఆవాసానికి అనువైన గ్రహాన్ని కనుగొన్నట్టు నాసా పరిశోధకులు ప్రకటించారు. ఈ ఎక్సో ప్లానెట్ పేరును గ్లీస్ 12బీగా పేరుపెట్టారు.
Nasa discovers Earth-like planet that could support life with eternal summer – and it’s one of the ‘nearest’ ever foundhttps://t.co/SQutGiJWBOhttps://t.co/SQutGiJWBO
— The US Sun (@TheSunUS) May 24, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 25, 2024 10:34 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

