Four Indians Died in Australia: ఆస్ట్రేలియాలో బీచ్లో నీటమునిగి నలుగురు భారతీయులు మృతి, దుర్మరణంపై స్పందించిన భారత హైకమిషన్
ఆస్ట్రేలియా(Australia)లో బీచ్ లో సరదాగా గడపటానికి వెళ్లిన నలుగురు భారతీయలు(Indians) మృతి చెందారు. విక్టోరియా రాష్ట్రంలోని ఫిలిప్ ఐలాండ్(beach at Phillip Island)కు చెందిన బీచ్ వద్ద వారంతా నీట మునిగి మరణించారు. ఫిలిప్ ఐలాండ్ బీచ్ సమీపంలో వారిని గుర్తించిన సిబ్బంది కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
ఆస్ట్రేలియా(Australia)లో బీచ్ లో సరదాగా గడపటానికి వెళ్లిన నలుగురు భారతీయలు(Indians) మృతి చెందారు. విక్టోరియా రాష్ట్రంలోని ఫిలిప్ ఐలాండ్(beach at Phillip Island)కు చెందిన బీచ్ వద్ద వారంతా నీట మునిగి మరణించారు. ఫిలిప్ ఐలాండ్ బీచ్ సమీపంలో వారిని గుర్తించిన సిబ్బంది కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
అక్కడే ముగ్గురు మరణించగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలున్నారు. దీనిపై కాన్బెర్రాలోని భారత హైకమిషన్ స్పందిస్తూ..వారి కుటుంబానికి ప్రగాఢసానుభూతి తెలియజేస్తున్నాం. ఇతర సహాయచర్యల నిమిత్తం మెల్బోర్న్ అధికారులు మృతుల సన్నిహితులతో టచ్లో ఉన్నారు’ అని వెల్లడించింది
Here's News
Four #Indians have died in a mass drowning incident at an unpatrolled beach on Phillip Island in Australia's Victoria, the Indian High Commission in #Canberra said
Read more: https://t.co/0VE3WkL5yA pic.twitter.com/f47JVkKQmA
— Hindustan Times (@htTweets) January 25, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 25, 2024 11:57 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

