Cholera Outbreak in Zimbabwe: జింబాబ్వేని వణికిస్తున్న కలరా, వారానికి 500కు పైగా కొత్త కేసులు నమోదు, ఇప్పటి వరకు 152 మంది మృతి
ఆఫ్రికా ఖండంలోని జింబాబ్వేలో కలరా తీవ్ర రూపం దాల్చింది. ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు 152 మంది మరణించారని, 8,087 అనుమానిత కలరా కేసులు, 1,241 నిర్ధారిత కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఆఫ్రికా ఖండంలోని జింబాబ్వేలో కలరా తీవ్ర రూపం దాల్చింది. ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు 152 మంది మరణించారని, 8,087 అనుమానిత కలరా కేసులు, 1,241 నిర్ధారిత కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రెడ్ క్రాస్, రెడ్ క్రెసెంట్ సొసైటీల అంతర్జాతీయ సమాఖ్య తెలిపిన వివరాల ప్రకారం, అక్టోబరు నుంచి వారానికి 500కు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. కాగా కలుషిత ఆహారం, నీరు తీసుకోవడం వల్ల కలరా సంక్రమిస్తుంది. సరైన సమయంలో చికిత్స అందకపోతే, కొద్ది గంటల్లోనే రోగి మరణిస్తాడు. సకాలంలో గుర్తిస్తే సులభంగా చికిత్స చేయవచ్చు.
Here's News
A cholera outbreak in Zimbabwe is suspected of killing more than 150 and is leaving many terrified. https://t.co/zie0uYj7Xz
— ABC News (@ABC) November 20, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 21, 2023 01:24 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

