Iran Blasts: ఇరాన్లో జంట పేలుళ్లపై భారత్ దిగ్భ్రాంతి, అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధించిందని విచారం వ్యక్తం
ఇరాన్(Iran)లో జరిగిన జంట పేలుళ్ల(twin bombings)పై భారత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధించిందని విచారం వ్యక్తం చేసింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ ఎక్స్లో పోస్టు పెట్టారు.
- Read in
- తెలుగు
ఇరాన్ బాంబుల మోతతో దద్దరిలింది. ఆ దేశానికి చెందిన ప్రముఖ సైనికాధికారి జనరల్ ఖాసీం సులేమాని స్మారక కార్యక్రమం బుధవారం జరుగుతున్న వేళ నిమిషాల వ్యవధిలో గుర్తు తెలియని వ్యక్తులు జంట పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 103 మంది మరణించగా, 188 మందికి గాయాలయ్యాయని ఇరాన్ అధికారులు వెల్లడించారు. ఇరాన్(Iran)లో జరిగిన జంట పేలుళ్ల(twin bombings)పై భారత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధించిందని విచారం వ్యక్తం చేసింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ ఎక్స్లో పోస్టు పెట్టారు.
Here's Tweet
We are shocked and saddened on the terrible bombings in the Kerman City of Iran. At this difficult time, we express our solidarity with the government and people of Iran.
Our thoughts and prayers are with the families of the victims and with the wounded.
— Randhir Jaiswal (@MEAIndia) January 4, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 04, 2024 03:57 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

