Pakistan Economic Crisis: లీటర్ పాల ధర రూ. 210, కిలో చికెన్ రూ.780, లీటర్ పెట్రోల్ రూ.272, దాయాది దేశంలో భగ్గుమంటున్న ధరలు
దాయాది దేశం పాకిస్తాన్లో నిత్యవసర ధరలు చుక్కలు తాకుతున్నాయి. లీటర్ పాల ధర రూ. 210 కి చేరింది. పాడి ఉత్పత్తులతో పాటు వంటనూనె, గ్యాస్, గోధుమలు వంటి నిత్యావసర సరకుల ధరలన్నీభారీగా పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 22 రూపాయలు పెంచడంతో ప్రస్తుతం ధర రూ. 272కు చేరింది.
దాయాది దేశం పాకిస్తాన్లో నిత్యవసర ధరలు చుక్కలు తాకుతున్నాయి. లీటర్ పాల ధర రూ. 210 కి చేరింది. పాడి ఉత్పత్తులతో పాటు వంటనూనె, గ్యాస్, గోధుమలు వంటి నిత్యావసర సరకుల ధరలన్నీభారీగా పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 22 రూపాయలు పెంచడంతో ప్రస్తుతం ధర రూ. 272కు చేరింది. డీజిల్పై 17.20 రూపాయలు పెరగడంతో లీటర్ డీజిల్ ధర రూ.280కి పెరిగింది. పాకిస్తాన్లో కిలో కోడి మాంసం ఏకంగా రూ.780కు చేరింది. బోన్లెస్ అయితే రూ.1,100కు చేరుకుంది. కిలో కోడి ధర రూ. 490లుగా ఉంది.విదేశీ మారక నిల్వలు 1998 ఏడాది తర్వాత అత్యంత కనిష్ట స్థాయిలకు పడిపోయాయి.
Here's Update
Economic crisis: Pakistan hikes petrol price by Rs 22.20 a litrehttps://t.co/NpYAFY37H8
— The Times Of India (@timesofindia) February 16, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 16, 2023 10:46 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

