AP Elections Results: ఏపీ ఎన్నికల ఫలితాల్లో తొలి ఫలితం వచ్చేసింది, రాజమండ్రి రూరల్ నుంచి టీడీపీ అభ్యర్ధి గోరంట్ల ఘన విజయం, మెజార్టీ ఎంతంటే?
ఏపీ అసెంబ్లీ (Ap Elections) ఎన్నికల ఫలితాల్లో కూటమి హవా కొనసాగిస్తోంది. ఏకంగా 155 స్థానాల్లో ముందంజలో కూటమి అభ్యర్థులు దూసుకుపోతున్నారు. ఇక ఓట్ల లెక్కింపులో తొలి విజయం నమోదైంది. రాజమహేంద్రవరం గ్రామీణం నుంచి తెలుగుదేశం అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి (gorantla butchaiah chowdary) గెలుపొందారు.
Vijayawada, June 04: ఏపీ అసెంబ్లీ (Ap Elections) ఎన్నికల ఫలితాల్లో కూటమి హవా కొనసాగిస్తోంది. ఏకంగా 155 స్థానాల్లో ముందంజలో కూటమి అభ్యర్థులు దూసుకుపోతున్నారు. ఇక ఓట్ల లెక్కింపులో తొలి విజయం నమోదైంది. రాజమహేంద్రవరం గ్రామీణం నుంచి తెలుగుదేశం అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి (gorantla butchaiah chowdary) గెలుపొందారు.
తన సమీప ప్రత్యర్థి, అధికార వైఎస్సార్సీపీ అభ్యర్థిచెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణపై 63,056 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
(The above story first appeared on LatestLY on Jun 04, 2024 11:59 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

