MMTS Train Accident: హైటెక్ సిటీ సమీపంలో ఘోర ప్రమాదం, ఎఎంటీఎస్ రైలు ఢీకొని ముగ్గురు మృతి, ఆత్మహత్య చేసుకున్నారా? లేక ప్రమాదానికి గురయ్యారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు
భాగ్యనగరంలో హైటెక్ సిటీ సమీపంలో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. ఎంఎంటీఎస్ రైలు ఢీకొని ముగ్గురు మృతి చెందారు. వీరు రైల్వే ట్రాక్పైనుంచి వెళ్తుండగా రైలు ఢీకొట్టినట్లు తెలుస్తోంది.
భాగ్యనగరంలో హైటెక్ సిటీ సమీపంలో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. ఎంఎంటీఎస్ రైలు ఢీకొని ముగ్గురు మృతి చెందారు. వీరు రైల్వే ట్రాక్పైనుంచి వెళ్తుండగా రైలు ఢీకొట్టినట్లు తెలుస్తోంది. నాంపల్లి రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ముగ్గురూ ఆత్మహత్య చేసుకున్నారా? లేక ప్రమాదానికి గురయ్యారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
(The above story first appeared on LatestLY on Jul 26, 2022 08:03 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

