Zimbabwe Plane Crash: ఘోర విమాన ప్రమాదం, భారత సంతతి బిలియనీర్తో సహా ఆరుమంది దుర్మరణం,సాంకేతిక లోపంతో గాల్లోనే పేలిపోయిన విమానం
జింబాబ్వేలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకున్నది. ఈ ఘటనలో భారత సంతతికి చెందిన బిలియనీర్, ఆయన తనయుడితో పాటు మరో నలుగురు దుర్మరణం చెందారు. భారత్కు చెందిన హర్పాల్ సింగ్ రంధావా రియోజిమ్ పేరుతో మైనింగ్ కంపెనీని నిర్వహిస్తున్నారు.
- Read in
- తెలుగు
జింబాబ్వేలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకున్నది. ఈ ఘటనలో భారత సంతతికి చెందిన బిలియనీర్, ఆయన తనయుడితో పాటు మరో నలుగురు దుర్మరణం చెందారు. భారత్కు చెందిన హర్పాల్ సింగ్ రంధావా రియోజిమ్ పేరుతో మైనింగ్ కంపెనీని నిర్వహిస్తున్నారు. అలాగే నికెల్, రాగి తదితర లోహాలను శుద్ధి చేస్తుంటారు. జింబాబ్వే రాజధాని హరారే నుంచి మురోవా వజ్రాల గనికి వెళ్తుండగా ప్రైవేట్ జెట్లో వెళ్తున్న సమయంలో మషావా ప్రాంతంలో విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో విమానంలో ఉన్న ఆరుగురు మరణించారు.ప్రమాదానికి గురైన విమానాన్ని సెసెనా 206గా గుర్తించారు.ఈ సింగిల్ ఇంజిన్ ఎయిర్క్రాఫ్ట్లు. సాంకేతిక లోపంతో విమానం గాల్లో ఉన్న సమయంలోనే పేలిపోయినట్లు తెలుస్తున్నది.
Here's News
Zimbabwe Plane Crash: Indian Tycoon Harpal Randhawa’s Son Among Six Killed in #Mashava Aircraft Accident #Zimbabwe #PlaneCrash https://t.co/5jeeyxYnRx
— LatestLY (@latestly) October 2, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 02, 2023 08:59 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

