Kumbh Mela 2025: కుంభమేళాకు ముస్తాభైన ప్రయాగ్ రాజ్...భారీ ఏర్పాట్లు చేసిన యోగి సర్కార్,గంగా నదిలో పవిత్ర స్నాన మాచరిస్తున భక్తులు
పవిత్రమైన కుంభమేళాకు సర్వాంగ సుందరంగా ముస్తాభైంది ప్రయాగ్ రాజ్. మరో రెండు రోజుల్లో కుంభ మేళా ప్రారంభంకానుండగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారీ ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం.
Delhi, January 11: పవిత్రమైన కుంభమేళాకు సర్వాంగ సుందరంగా ముస్తాభైంది ప్రయాగ్ రాజ్. మరో రెండు రోజుల్లో కుంభ మేళా ప్రారంభంకానుండగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారీ ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం.
భారీ భద్ర నడుమ కుంభ మేళా నిర్వహిస్తుంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు పోలీసులు. కుంభ మేళాకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన చర్యలు చేపడుతున్నారు అధికారులు. గుండెపోటుతో 8 ఏళ్ల బాలిక మృతి.. గుజరాత్ అహ్మదాబాద్ లో ఘటన (వీడియో)
కుంభ మేళాకు భారీగా తరలి వచ్చి గంగా నదిలో పవిత్ర స్నాన మాచరిస్తున్నారు భక్తులు. కుంభ మేళాకు రావటం పూర్వజన్మ సుకృతం గా భావిస్తున్నామని చెబుతున్నారు.
Prayagraj decorated for the Kumbh Mela 2025
ఢిల్లీ...
అత్యంత సుందరంగా కుంభ మేళా కు ముస్తాబైన ప్రయాగ్ రాజ్
మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న కుంభ మేళా
కుంభ మేళా కు వచ్చే భక్తులకు భారీ ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం
భారీ భద్ర నడుమ కుంభ మేళా నిర్వహిస్తున్న యోగి సర్కార్
ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి తనిఖీలు… pic.twitter.com/yD8bVr398r
— Telangana Awaaz (@telanganaawaaz) January 11, 2025
(The above story first appeared on LatestLY on Jan 11, 2025 11:40 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

