Bengaluru: కాలేజీలో ఎలుకల మందు స్ప్రే చేయడం వల్ల విద్యార్థులకు తీవ్ర అస్వస్థత, ముగ్గురు పరిస్థితి విషమం, పలువురు ఐసీయూలో..
ఆదర్శ్ నర్సింగ్ కళాశాల హాస్టల్కు చెందిన 19 మంది విద్యార్థులు ఆదివారం, ఆగస్టు 18న హాస్టల్ యాజమాన్యం స్ప్రే చేసిన ఎలుకల మందు వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడి ఆసుపత్రి పాలయ్యారు. 19 మందిలో ముగ్గురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది.
ఆదర్శ్ నర్సింగ్ కళాశాల హాస్టల్కు చెందిన 19 మంది విద్యార్థులు ఆదివారం, ఆగస్టు 18న హాస్టల్ యాజమాన్యం స్ప్రే చేసిన ఎలుకల మందు వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడి ఆసుపత్రి పాలయ్యారు. 19 మందిలో ముగ్గురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన విద్యార్థులను ICUకి తరలించారు. ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉందని పశ్చిమ బెంగళూరు డీసీపీ ఎస్ గిరీష్ను ఉటంకిస్తూ ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది. ఈ ఘటనకు బాధ్యులైన హాస్టల్ మేనేజ్మెంట్ సిబ్బందిపై సెక్షన్ 286 బిఎన్ఎస్ కింద కేసు నమోదు చేస్తామని టాప్ కాప్ తెలిపారు. సుమోటోగా జూనియర్ డాక్టర్ హత్యాచార కేసు, 20న విచారించనున్న సుప్రీం కోర్టు
Here's News
Bengaluru, Karnataka | 19 students of Adarsh Nursing College student hostel were shifted to the hospital after they faced breathing problems because of the rat repellent sprayed by the hostel management to drive away rats, on the night of August 18. Three of the 19 students are…
— ANI (@ANI) August 19, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 19, 2024 11:52 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

