Encounter In Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ భారీ ఎన్‌కౌంటర్... 12 మంది మావోయిస్టులు మృతి, బీజాపూర్‌లో కుంబింగ్ నిర్వహిస్తుండగా ఎదురుపడ్డ మావోయిస్టులు

ఛత్తీస్‌గఢ్‌ మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. బీజాపూర్‌లో ఇవాళ ఉదయం మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది(Encounter In Chhattisgarh).

Encounter In Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ భారీ ఎన్‌కౌంటర్... 12 మంది మావోయిస్టులు మృతి, బీజాపూర్‌లో కుంబింగ్ నిర్వహిస్తుండగా ఎదురుపడ్డ మావోయిస్టులు
encounter in Chhattisgarh's Bijapur, 12 Maoists killed(ANI)

ఛత్తీస్‌గఢ్‌ మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. బీజాపూర్‌లో ఇవాళ ఉదయం మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది(Encounter In Chhattisgarh). కుంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులు మావోయిస్టులు ఎదురుపడగా జరిగిన కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు(12 Naxalites killed) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు(Bijapur encounter). అలాగే ఇద్దరు జవాన్లు మృతి చెందినట్లు వెల్లడించారు.

ఈ ఘటనలో పలువురు మావోయిస్టులు గాయపడ్డారని సమాచారం. ఘటనా స్థలం నుంచి కొంతమంది మావోయిస్టులు తప్పించుకున్నట్లు పోలీసులు తెలపగా డీఆర్ జీ, ఎస్టీఎఫ్ బృందాలు చుట్టుపక్కల ప్రాంతాలను జల్లెడపడుతున్నాయి.

 ఢిల్లీ ప్రజల రుణం తీర్చుకుంటాం, ఇకపై ఆధునిక నగరాన్ని చూస్తారంటూ భరోసా ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ ఎన్నికల్లో గెలుపై ఇంకా ఏమన్నారంటే?

రీసెంట్‌గా ఒడిశా-ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లోని గరియాబంద్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్(encounter) జరుగగా 20 మంది మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇందులో అగ్రనాయకులు కూడా ఉండటం విశేషం.

 encounter in Chhattisgarh's Bijapur, 12 Maoists killed

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Feb 09, 2025 01:07 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).