Indian Railways: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్, కరోనాతో బంద్ చేసిన బ్లాంకిట్స్, దుప్పట్లు తిరిగి అందుబాటులోకి, అయితే 638 ఎంపిక చేసిన రైళ్లకే ఈ సౌకర్యం
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్. రైళ్లలో ఏసీ కోచ్లలో మళ్లీ బ్లాంకిట్స్, దుప్పట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయాన్ని రైల్వే అధికారులు ప్రకటించారు. కరోనా కారణంగా రెండేళ్లుగా రైల్లో ఉన్న ఈ సౌలభ్యాన్ని కేంద్రం తొలగించింది.
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్. రైళ్లలో ఏసీ కోచ్లలో మళ్లీ బ్లాంకిట్స్, దుప్పట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయాన్ని రైల్వే అధికారులు ప్రకటించారు. కరోనా కారణంగా రెండేళ్లుగా రైల్లో ఉన్న ఈ సౌలభ్యాన్ని కేంద్రం తొలగించింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కాస్త తగ్గుముఖం పట్టిన నేపధ్యంలో బెడ్షీట్స్, బ్లాంకెట్స్తో పాటు కర్టెయిన్లను కూడా తిరిగి అందుబాటులోకి తేనున్నారు. వీటికి సంబంధించిన ఉత్తర్వులు కింది స్థాయి అధికారులకు జారీ చేశారు. ఇక.. ఇప్పటికే వీటిని పంపిణీ చేయడం ప్రారంభించామని అధికారులు పేర్కొంటున్నారు. కేవలం 638 ఎంపిక చేసిన రైళ్లకే ఈ సౌలభ్యాన్ని పునరుద్ధరించామని,ఈ జాబితాలో లేని రైళ్లలో మాత్రం ప్రయాణికులే బ్లాంకెట్లు, దుప్పట్లు తెచ్చుకోవాలని రైల్వే విజ్ఞప్తి చేసింది.
It seems misguided news. I am currently in 12859, 2AC, A2-46 traveling from Nagpur to Tatanagar. But there is no bedroll available. @IRCTCofficial @ZeeNews @AshwiniVaishnaw Indian Railways IRCTC: Bedroll, blanket services resume in AC coaches of trains https://t.co/jD3gA4jMjD
— dhawal (@dhawal_musale) April 12, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 14, 2022 03:11 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

