పంజాబ్‌లోని లుథియానా కోర్టు కాంప్లెక్స్‌లో గురువారం మ‌ధ్యాహ్నం పేలుడు సంభ‌వించింది. ఈ పేలుడు ధాటికి ఇద్ద‌రు మృతి చెంద‌గా, మ‌రో నలుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. కోర్టు కాంప్లెక్స్ రెండో అంత‌స్తులోని బాత్‌రూమ్‌లో మ‌ధ్యాహ్నం 12:22 గంట‌ల‌కు పేలుడు సంభ‌వించిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. పోలీసులు కోర్టు ఆవ‌ర‌ణ‌లో విస్తృతంగా త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు. క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)