Kerala: పురీషనాళంలో 833.40 గ్రాముల బంగారం పెట్టుకుని దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడు, స్వాధీనం చేసుకున్న కొచ్చి విమానాశ్రయం కస్టమ్స్ అధికారులు
దుబాయ్ నుంచి వస్తున్న ప్రయాణికుడు పురీషనాళంలో అక్రమంగా తీసుకువస్తున్న రూ. 38 లక్షల విలువైన 833.40 గ్రాముల బంగారాన్ని కొచ్చి విమానాశ్రయంలో ఏఐయూ స్వాధీనం చేసుకుంది. మందపాటి గోధుమ-రంగు పేస్ట్ లాంటి పదార్థాన్ని కలిగి ఉన్న 3 రబ్బరు గుళిక ఆకారపు ప్యాకెట్లలో బంగారం దాచబడింది.
దుబాయ్ నుంచి వస్తున్న ప్రయాణికుడు పురీషనాళంలో అక్రమంగా తీసుకువస్తున్న రూ. 38 లక్షల విలువైన 833.40 గ్రాముల బంగారాన్ని కొచ్చి విమానాశ్రయంలో ఏఐయూ స్వాధీనం చేసుకుంది. మందపాటి గోధుమ-రంగు పేస్ట్ లాంటి పదార్థాన్ని కలిగి ఉన్న 3 రబ్బరు గుళిక ఆకారపు ప్యాకెట్లలో బంగారం దాచబడింది. అతను దానిని పురీషనాళంలో పెట్టుకుని తీసుకువస్తుండగా పట్టుబడ్డాడు. దీనిపై తదుపరి విచారణ జరుగుతోందని కొచ్చి విమానాశ్రయం కస్టమ్స్ అధికారులు తెలిపారు.
Here's ANI Tweet
Kerala | AIU seized 833.40 gm of gold worth Rs 38 lakhs from a pax, arriving from Dubai, at Kochi airport. Gold was concealed inside 3 latex capsule-shaped packets containing thick brown-coloured paste-like material. He was carrying it in rectum. Further investigation is underway pic.twitter.com/F96l7tbqfn
— ANI (@ANI) January 24, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 24, 2023 03:09 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

