First Driverless Metro Train in Bengaluru: బెంగళూరులో త్వరలో డ్రైవర్ రహిత మెట్రో రైలు.. చైనా నుంచి నగరానికి చేరుకున్న ఆరు కోచ్‌ లు (వీడియో ఇదిగో)

సిలికాన్ సిటీ బెంగళూరు నగరవాసులకు త్వరలో డ్రైవర్ రహిత మెట్రో రైలు (డ్రైవర్ లెస్ మెట్రో ట్రైన్) అందుబాటులోకి రానుంది. చైనా నుంచి ఆరు కోచ్‌ లతో కూడిన తొలి డ్రైవర్ లెస్ మెట్రో రైలు బుధవారం బెంగళూరుకు చేరుకుంది.

First Driverless Metro Train in Bengaluru: బెంగళూరులో త్వరలో డ్రైవర్ రహిత మెట్రో రైలు.. చైనా నుంచి నగరానికి చేరుకున్న ఆరు కోచ్‌ లు (వీడియో ఇదిగో)
First Driverless Metro Train in Bengaluru (Credits: X)

Bengaluru, Feb 15: సిలికాన్ సిటీ బెంగళూరు (Bengaluru) నగరవాసులకు త్వరలో డ్రైవర్ రహిత మెట్రో రైలు (డ్రైవర్ లెస్ మెట్రో ట్రైన్) (First Driverless Metro Train in Bengaluru) అందుబాటులోకి రానుంది. చైనా (China) నుంచి ఆరు కోచ్‌ లతో కూడిన తొలి డ్రైవర్ లెస్ మెట్రో రైలు బుధవారం బెంగళూరుకు చేరుకుంది. ఈ కోచ్‌ లను నగరంలోని ఐటీ హబ్ ఎలక్ట్రానిక్ సిటీలోగల హెబ్బగోడి డిపోకు తరలించారు. ఈ మేరకు బెంగళూరు మెట్రో రైలు కార్పొరేషన్ తాజాగా సోషల్ మీడియాలో వెల్లడించింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది.

Verdict On Electoral Bond Scheme Today: 2018లో తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల పథకం చెల్లుబాటుపై సుప్రీంకోర్టు తీర్పు నేడే.. ఈ తీర్పు వచ్చే లోక్ సభ ఎన్నికలపై ప్రభావం చూపొచ్చంటున్న రాజకీయ విశ్లేషకులు

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Feb 15, 2024 08:46 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).