Operation Ajay: 'ఆపరేషన్ అజయ్'లో భాగంగా ఇజ్రాయెల్ నుంచి 212 మంది భారతీయులతో స్వదేశానికి చేరిన తొలి ఫ్లైట్.. ఢిల్లీ విమానాశ్రయంలో ప్రయాణికులకు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సాదర స్వాగతం.. ఫోటోలు ఇవిగో
యుద్ధంతో సంక్షోభంలో ఉన్న ఇజ్రాయెల్ లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు కేంద్రం తలపెట్టిన ‘ఆపరేషన్ అజయ్’ దిగ్విజయంగా ప్రారంభమైంది.
Newdelhi, Oct 13: యుద్ధంతో (War) సంక్షోభంలో ఉన్న ఇజ్రాయెల్ (Israel) లో చిక్కుకున్న భారతీయులను (Indians) సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు కేంద్రం తలపెట్టిన ‘ఆపరేషన్ అజయ్’ (Operation Ajay) దిగ్విజయంగా ప్రారంభమైంది. గురువారం రాత్రి 212 మంది భారతీయులతో ఇజ్రాయెల్ నుంచి బయలుదేరిన తొలి చార్టెడ్ ఫ్లైట్ శుక్రవారం ఉదయం భారత్ లో దిగింది. ప్రయాణికుల్లో ఓ శిశువు కూడా ఉంది. న్యూఢిల్లీ విమానాశ్రయంలో దిగిన భారతీయులకు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సాదర స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Operation Ajay: 1st flight carrying 212 Indians stranded in Israel arrives in Delhi https://t.co/S524ZELdKD
via @manjiri_chitre
— Dtf.in (@RksDtf) October 13, 2023
#WATCH | Operation Ajay: First flight carrying 212 Indian nationals from Israel, lands in Delhi pic.twitter.com/iwT9ugIREP
— ANI (@ANI) October 13, 2023
#OperationAjay gets underway.
212 citizens onboard the flight are enroute New Delhi. pic.twitter.com/fGSAYiXbBA
— Dr. S. Jaishankar (@DrSJaishankar) October 12, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 13, 2023 09:36 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

