PhD Sabziwala: పీహెచ్ డీ, 4 పీజీలు.. అయినా కూరగాయలు అమ్ముకుంటున్న పంజాబీ వ్యక్తి.. ఎందుకు??
పంజాబ్ కు చెందిన 39 ఏండ్ల సందీప్ సింగ్ వీధిలో కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇందులో వింతేముంది? అంటారా?? సందీప్ సింగ్ నాలుగు పీజీలు, ఓ పీహెచ్డీ అందుకున్నారు.
Newdelhi, Jan 2: పంజాబ్ (Punjab) కు చెందిన 39 ఏండ్ల సందీప్ సింగ్ వీధిలో కూరగాయలు (Vegetables) అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇందులో వింతేముంది? అంటారా?? సందీప్ సింగ్ నాలుగు పీజీలు, ఓ పీహెచ్ డీ (PhD) అందుకున్నారు మరి. సరైన ఉద్యోగం దొరక్కపోవడం, చేస్తున్న కాంట్రాక్ట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి వేతనం సరిగ్గా అందకపోవడంతో ఇలా సబ్జీవాలా అవతారమెత్తి ఇంటింటికీ తిరుగుతూ కూరగాయలు అమ్ముతున్నాడు సందీప్. తన కూరగాయల బండికి ‘పీహెచ్డీ సబ్జీవాలా’ అనే బోర్డ్ కూడా తగిలించాడు అతను. కాంట్రాక్ట్ ప్రొఫెసర్గా కన్నా.. కూరగాయలు అమ్ముతూ ఎక్కువ సంపాదిస్తున్నానని అతడు చేసిన వ్యాఖ్యలు ఇటీవల వైరల్గా మారాయి.
Punjab man with PhD, 4 Master's degrees sells vegetables to make ends meet.
Unfortunate circumstances led him to leave the job and take up selling vegetables to earn money. pic.twitter.com/Y1EBXR7H5o
— The Corporate Bhakt (@corporatebhakt) January 1, 2024
Punjab Man With PhD, 4 Master's Degrees Sells Vegetables To Make Ends Meethttps://t.co/icSBeSyMsz pic.twitter.com/P1OOHhBbSh
— NDTV (@ndtv) December 31, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 02, 2024 09:29 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

