Viral video: డబ్బులు రాలేదని ఏకంగా జేసీబీతోనే ఏటీఎమ్ దోచుకెళ్లారు, మహారాష్ట్రలోని సాంగ్లీలో చోటు చేసుకున్న ఘటన, వీడియో వైరల్
సోషల్ మీడియాలో (Social Media) ప్రతి రోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. సాధాణంగా జేసీబీలను ఏ చెరువు తవ్వడానికో లేదో ఇళ్లు కూల్చడానికో ఉపయోగిస్తాం. కానీ జేసీబీతో కూడా దొంగతనం చేయవచ్చని నిరూపించారు కొందరు దుండుగులు.
సోషల్ మీడియాలో (Social Media) ప్రతి రోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. సాధాణంగా జేసీబీలను ఏ చెరువు తవ్వడానికో లేదో ఇళ్లు కూల్చడానికో ఉపయోగిస్తాం. కానీ జేసీబీతో కూడా దొంగతనం చేయవచ్చని నిరూపించారు కొందరు దుండుగులు. ఏకంగా ఏటీఎం మిషన్ నే జేసీబీతో లాక్కెళ్లిపోయారు (ATM robbery with JCB). ఈ వీడియో ఏటీఎం సీసీటీవీ పుటేజీలో రికార్డు అయ్యింది. ప్రస్తుతం వీడియో నెట్టింట వైరల్ గా మారింది.దీంతో నెటిజన్లు దొంగల ధైర్యాన్ని చూసి ఫిదా అవ్వడమే కాకుండా నిరుద్యోగం, ధరల పెరుగుదల కారణంగా ఇలాంటి ఘటనలే చోటు చేసుకుంటాయంటూ... ట్వీట్ చేశారు. మహారాష్ట్రలోని సాంగ్లీలో ఈ ఘటన చోటు చేసుకుంది.
While in other states JCB bulldozers are used to remove illegal enroachments of rioters.
In Maharashtra's Sangli, JCB bulldozer was used to loot a ATM machine in
Such is the fearlessness of goons. pic.twitter.com/XSmBbv7Qnr
— #DextrousNinja🇮🇳 (@DextrousNinja) April 24, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 26, 2022 02:32 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

