IPL 2022: మార్చి 26 నుంచి ఐపీఎల్ ప్రారంభం, మార్చి 29న ఫైనల్ మ్యాచ్, అధికారికంగా ప్రకటించిన ఐపీఎల్ ఛైర్మెన్ బ్రజేష్ పటేల్
ఐపీఎల్ 2022 సమరానికి అంతా రెడీ అయింది. మార్చి 26 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. మార్చి 29 ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మేరకు ఐపీఎల్ ఛైర్మెన్ బ్రజేష్ పటేల్ తెలిపారు.
ఐపీఎల్ 2022 సమరానికి అంతా రెడీ అయింది. మార్చి 26 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. మార్చి 29న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మేరకు ఐపీఎల్ ఛైర్మెన్ బ్రజేష్ పటేల్ తెలిపారు. ఈ టోర్నమెంట్లో 40 శాతం మంది ప్రేక్షకులను మాత్రమే అనుమతించనున్నారు. కొత్త ఫ్రాంచైసీలు లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ కూడా రోస్టర్లోకి వస్తాయన్నారు.టోర్నీ మొత్తం 74 మ్యాచ్లు జరుగుతాయని బ్రిజేష్ పటేల్ చెప్పారు.
వాటిలో 70 మ్యాచ్లు ముంబై వాంఖడే స్టేడియం, బ్రాబౌర్న్ స్టేడియం, నవీ ముంబైలోని డీవై పాటిల్ గ్రౌండ్స్, పుణెలోని గహుంజే స్టేడియంలలో జరుగుతాయి. వాంఖడే స్టేడియం, డీవై పాటిల్ గ్రౌండ్స్లో 20 చొప్పున, బ్రాబౌర్న్, గహుంజే స్టేడియంలలో 15 చొప్పున మ్యాచ్లు జరుగనున్నాయని తెలిపారు.
Indian Premier League to start on March 26, final match on May 29: IPL chairman Brijesh Patel
— ANI (@ANI) February 24, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 24, 2022 10:05 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

