Andhra Pradesh: సంగం బ్యారేజ్ వద్దకు చేరుకున్న ఏపీ సీఎం జగన్, మరి కాసేపట్లో మేకపాటి గౌతమ్రెడ్డి సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్లు జాతికి అంకితం,ఈ లింక్ ద్వారా లైవ్ వీక్షించండి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరు జిల్లాకు చేరుకున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా మేకపాటి గౌతమ్రెడ్డి సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్లను ప్రారంభిస్తారన్న సంగతి విదితమే. ఆయన మేకపాటి గౌతమ్రెడ్డి సంగం బ్యారేజ్ వద్దకు చేరుకున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరు జిల్లాకు చేరుకున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా మేకపాటి గౌతమ్రెడ్డి సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్లను ప్రారంభిస్తారన్న సంగతి విదితమే. ఆయన మేకపాటి గౌతమ్రెడ్డి సంగం బ్యారేజ్ వద్దకు చేరుకున్నారు. సంగం బ్యారేజ్ నిర్మాణం వల్ల ఏఏ ప్రాంతాలు సస్యశ్యామలం కాబోతున్నాయి.. తాగు, సాగునీరు సమస్యను ఏ విధంగా అధిగమించబోతున్నారు అనే విషయాలను అధికారులు సీఎం జగన్కు వివరిస్తున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను సీఎం జగన్ తిలకించారు.
Hon'ble Chief Minister of Andhra Pradesh Sri Y.S. Jagan Mohan Reddy will be Inaugurating Sri Mekapati Goutham Reddy Sangam Barrage and Participating in Public Meeting at Sangam, SPS Nellore District on 06-09-2022 Tuesday at 11:00 AM
Live Streaming on.. : https://t.co/yighncWtRU
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) September 6, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 06, 2022 12:04 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

