Telangana: ప్రజాభవన్‌లో ఆల్‌ పార్టీ ఎంపీల సమావేశం.. కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు ఆహ్వానం, కేంద్రంలో పెండింగ్ సమస్యల సాధనే ఎజెండా

ప్రజాభవన్ లో రేపు ఆల్ పార్టీ ఎంపీల సమావేశం జరగనుంది . కేంద్రంలో పెండింగ్ సమస్యల సాధనే ఎజెండా.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన శనివారం ఉదయం 11 గంటలకు ప్రజాభవన్ లో సమావేశం జరగనుంది.

Telangana: ప్రజాభవన్‌లో ఆల్‌ పార్టీ ఎంపీల సమావేశం.. కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు ఆహ్వానం, కేంద్రంలో పెండింగ్ సమస్యల సాధనే ఎజెండా
All-Party MPs Meeting at Praja Bhavan Tomorrow to Discuss Pending Central Issues(X)

ప్రజాభవన్ లో(Praja Bhavan) రేపు ఆల్ పార్టీ ఎంపీల సమావేశం జరగనుంది(Telangana). కేంద్రంలో పెండింగ్ సమస్యల సాధనే ఎజెండా.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన శనివారం ఉదయం 11 గంటలకు ప్రజాభవన్ లో సమావేశం జరగనుంది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా( All-Party MPs Meeting) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానుండగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకూ ఆహ్వానం అందించారు. రాష్ట్ర ఎంపీలందరికీ స్వయంగా పోన్ చేసి ఆహ్వానించారు భట్టి.

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. 2.5 శాతం డీఏ ప్రకటన.. డీఏ ప్రకటనతో ప్రతి నెల ఆర్టీసీపై రూ.3.6 కోట్లు అదనపు భారం.. పూర్తి వివరాలు ఇవిగో..! 

ఈ సమావేశానికి బీజేపీ ఎంపీలు హాజరవుతారా లేదా అన్న సస్పెన్స్ నెలకొంది. ఈ సమావేశం అనంతరం ఏం నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ అన్ని పార్టీల నేతల్లో ఉంది.

All-Party MPs Meeting at Praja Bhavan Tomorrow to Discuss Pending Central Issues

 

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Mar 07, 2025 05:19 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).