Republic Day 2025: రిపబ్లిక్ డే.. వినూత్న రీతిలో దేశభక్తిని చాటుకున్న యువకులు.. తాటి చెట్టుపైకి ఎక్కి త్రివర్ణ పతకం ఆవిష్కరణ, వీడియో ఇదిగో
గణతంత్ర దినోత్సవం( Republic Day 2025) రోజున అరుదైన సంఘటన జరిగింది. వినూత్న రీతిలో దేశభక్తిని చాటుకున్నారు ఇద్దరు యువకులు.
గణతంత్ర దినోత్సవం( Republic Day 2025) రోజున అరుదైన సంఘటన జరిగింది. వినూత్న రీతిలో దేశభక్తిని చాటుకున్నారు ఇద్దరు యువకులు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నల్లేలా గ్రామంలో తాటి చెట్టు(Toddy) ఎక్కి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు ఇద్దరు యువకులు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
దేశ వ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు(Republic Day 2025) అంబరాన్నంటాయి. ఢిల్లీలోని కర్తవ్యపథ్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సైనిక బలగాల గౌరవ వందనం స్వీకరించారు. 129 హెలికాప్టర్ యూనిట్కు చెందిన Mi-17V-5 హెలికాప్టర్లు రాష్ట్రపతి భవనం(Rashtrapati Bhavan)లో తమ విధులకు బయలుదేరాయి.
Youth Hoist Tricolor a top of Palm Tree on Republic Day
గణతంత్ర దినోత్సవం రోజున అరుదైన సంఘటన..
వినూత్న రీతిలో దేశభక్తిని చాటుకున్న ఇద్దరు యువకులు
మహబూబాబాద్ జిల్ా కురవి మండలం నల్లేలా గ్రామంలో తాటి చెట్టు ఎక్కి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన యువకులు
సోషల్ మీడియాలో వీడియో వైరల్ pic.twitter.com/hHP8ScHJX2
— BIG TV Breaking News (@bigtvtelugu) January 26, 2025
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 26, 2025 03:25 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

