Zero Shadow Day Today: నేడు బెంగళూరులో జీరో షాడో డే.. మధ్యాహ్నం 12.17 నుంచి 12.23 గంటల వరకు ఆరు నిమిషాలపాటు నీడ మాయం.. ఎందుకు?
కర్ణాటక రాజధాని బెంగళూరులో నేడు మధ్యాహ్నం కాసేపు నీడ మాయం కానుంది. ఇలా ఏ రోజులో అయితే కొంతసేపు నీడ మాయమవుతుందో దాన్నే ‘జీరో షాడో డే’ అంటారు.
Bengaluru, Apr 24: కర్ణాటక రాజధాని బెంగళూరులో (Bengaluru) నేడు మధ్యాహ్నం కాసేపు నీడ మాయం కానుంది. ఇలా ఏ రోజులో అయితే కొంతసేపు నీడ మాయమవుతుందో దాన్నే ‘జీరో షాడో డే’ (Zero Shadow Day) అంటారు. బుధవారం మధ్యాహ్నం 12.17 నుంచి 12.23 గంటల వరకు ఆరు నిమిషాలపాటు నీడ మాయం కానుంది. వస్తువులు, జీవులపై ఆ ఆరు నిమిషాలపాటు సూర్యకిరణాలు నిటారుగా పడుతాయి. దాంతో ఆ సమయం దేని నీడ దాని కిందే సరిగ్గా ఉండిపోతుంది. కాబట్టి బయటికి కనిపించదు. దీన్నే ‘జీరో షాడో డే’గా పిలుస్తారు.
#Bengaluru to witness 'Zero Shadow Day' today. See time, other detailshttps://t.co/M5qzoJAcTt pic.twitter.com/Mb3ZjFOdDR
— Hindustan Times (@htTweets) April 24, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 24, 2024 09:23 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

