Russia-Ukraine War: రష్యాపై మిస్సైల్తో విరుచుకుపడిన ఉక్రెయిన్, సుమారు 400 మంది సైనికులు మృతి, మకీవ్కా నగరంలో బిల్డింగ్ను టార్గెట్ చేసిన మిస్సైల్
రష్యాపై ఉక్రెయిన్ మిస్సైల్తో విరుచుకుపడింది . ఈ మిస్సైల్ దాడిలో సుమారు 400 మంది రష్యా సైనికులు చనిపోయినట్లు తెలుస్తోంది. రష్యా ఆక్రమిత డోనస్కీ ప్రాంతంలో ఆ క్షిపణి దాడి జరిగింది. మకీవ్కా నగరంలో ఉన్న ఓ బిల్డింగ్ను మిస్సైల్ టార్గెట్ చేసింది. ఆ బిల్డింగ్లో రష్యా దళాలు ఉంటున్నట్లు భావిస్తున్నారు. నిజానికి ఆ అటాక్లో ఎంత మంది ప్రాణాలు కోల్పోయారో స్పష్టంగా తెలియదు.
రష్యాపై ఉక్రెయిన్ మిస్సైల్తో విరుచుకుపడింది . ఈ మిస్సైల్ దాడిలో సుమారు 400 మంది రష్యా సైనికులు చనిపోయినట్లు తెలుస్తోంది. రష్యా ఆక్రమిత డోనస్కీ ప్రాంతంలో ఆ క్షిపణి దాడి జరిగింది. మకీవ్కా నగరంలో ఉన్న ఓ బిల్డింగ్ను మిస్సైల్ టార్గెట్ చేసింది. ఆ బిల్డింగ్లో రష్యా దళాలు ఉంటున్నట్లు భావిస్తున్నారు. నిజానికి ఆ అటాక్లో ఎంత మంది ప్రాణాలు కోల్పోయారో స్పష్టంగా తెలియదు. కానీ రష్యన్ అధికారులు ఆ దాడిని ద్రువీకరించినట్లు తెలుస్తోంది.
Here's Update
? Armed Forces of #Ukraine struck a large Russian base in #Makeevka in occupied #Donetsk, reporting that up to 400 Russian soldiers have been killed and another 300 injured.
Excellent use of Precision Guided Munitions, probably #HIMARS or #M270. pic.twitter.com/Q5gFUuFIxr
— Igor Sushko (@igorsushko) January 1, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 02, 2023 05:29 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

