Close
Search
ఎంటర్టైన్మెంట్
Close
Search

COVID in AP: ఆంధ్రప్రదేశ్‌లో మరో 796 పాజిటివ్ కేసులు నమోదు, గత 24 గంటల్లో 11 మంది మృతి, రాష్ట్రంలో 12 వేలు దాటిన మొత్తం కోవిడ్19 బాధితుల సంఖ్య

రాష్ట్రంలో గడిచిన ఒక్కరోజులోనే కొత్తగా మరో 11 కరోనా మరణాలు నమోదయ్యాయి. కృష్ణా జిల్లా నుంచి నలుగురు, కర్నూల్ నుంచి నలుగురు మృతిచెందగా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి మరియు విజయనగరం జిల్లాల నుంచి ఒకరు చొప్పున ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు...

ఆంధ్ర ప్రదేశ్ Team Latestly|
COVID in AP: ఆంధ్రప్రదేశ్‌లో మరో 796 పాజిటివ్ కేసులు నమోదు, గత 24 గంటల్లో 11 మంది మృతి, రాష్ట్రంలో 12 వేలు దాటిన మొత్తం కోవిడ్19 బాధితుల సంఖ్య
Image Used For Representative Purpose Only. | File Photo

Amaravathi, June 27: ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ వ్యాప్తి విషయంలో ఎలాంటి తగ్గుదల కనిపించడం లేదు. గత 24 గంటల్లో కొత్తగా మరో 796 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 12,285 కు చేరింది. అయితే ఇందులో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారివి మినహాయించి, కేవలం ఏపీ పరిధిలో మాత్రమే నమోదైన కేసులను పరిశీలిస్తే ఇప్పటివరకు 10,093 మందికి వైద్య పరీక్షల్లో పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గత 24 గంటల్లో 24,458 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

రాష్ట్రంలో గడిచిన ఒక్కరోజులోనే కొత్తగా మరో 11 కరోనా మరణాలా మంత్రికి బీజేపీ నేత సలహా

  • Hasnuram Ambedkari: ఓటమిలో పట్టువదలని విక్రమార్కుడు ఇతను.. ఎన్నికల్లో 98 సార్లు ఓడిపోయాడు.. అయినా సెంచరీ కొట్టాకే అస్త్ర సన్యాసమంటున్న యూపీ వ్యక్తి
  • Madhya Pradesh: బోరుబావిలో పడిన ఆరేండ్ల బాలుడు.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ (వీడియో)
  • Viral Video: బాబోయ్ దొంగతనంలో కొత్త పద్దతి, నిద్రపోతున్నట్లు నటిస్తూ ఫోన్లు కొట్టేసిన దొంగ, సోషల్ మీడియాలో వీడియో వైరల్
  • Close
    Search

    COVID in AP: ఆంధ్రప్రదేశ్‌లో మరో 796 పాజిటివ్ కేసులు నమోదు, గత 24 గంటల్లో 11 మంది మృతి, రాష్ట్రంలో 12 వేలు దాటిన మొత్తం కోవిడ్19 బాధితుల సంఖ్య

    రాష్ట్రంలో గడిచిన ఒక్కరోజులోనే కొత్తగా మరో 11 కరోనా మరణాలు నమోదయ్యాయి. కృష్ణా జిల్లా నుంచి నలుగురు, కర్నూల్ నుంచి నలుగురు మృతిచెందగా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి మరియు విజయనగరం జిల్లాల నుంచి ఒకరు చొప్పున ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు...

    ఆంధ్ర ప్రదేశ్ Team Latestly|
    COVID in AP: ఆంధ్రప్రదేశ్‌లో మరో 796 పాజిటివ్ కేసులు నమోదు, గత 24 గంటల్లో 11 మంది మృతి, రాష్ట్రంలో 12 వేలు దాటిన మొత్తం కోవిడ్19 బాధితుల సంఖ్య
    Image Used For Representative Purpose Only. | File Photo

    Amaravathi, June 27: ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ వ్యాప్తి విషయంలో ఎలాంటి తగ్గుదల కనిపించడం లేదు. గత 24 గంటల్లో కొత్తగా మరో 796 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 12,285 కు చేరింది. అయితే ఇందులో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారివి మినహాయించి, కేవలం ఏపీ పరిధిలో మాత్రమే నమోదైన కేసులను పరిశీలిస్తే ఇప్పటివరకు 10,093 మందికి వైద్య పరీక్షల్లో పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గత 24 గంటల్లో 24,458 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

    రాష్ట్రంలో గడిచిన ఒక్కరోజులోనే కొత్తగా మరో 11 కరోనా మరణాలు నమోదయ్యాయి.  కృష్ణా జిల్లా నుంచి నలుగురు, కర్నూల్ నుంచి నలుగురు మృతిచెందగా,  తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి మరియు విజయనగరం జిల్లాల నుంచి  ఒకరు చొప్పున ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తాజా మరణాలతో ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 157 కు పెరిగింది.

    AP COVID19 Report: 

    status of positive cases of #COVID19 in Andhra Pradesh

    మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 263 మంది బాధితులు కోవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 5,580 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 6,648 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

    COVID in AP: ఆంధ్రప్రదేశ్‌లో మరో 796 పాజిటివ్ కేసులు నమోదు, గత 24 గంటల్లో 11 మంది మృతి, రాష్ట్రంలో 12 వేలు దాటిన మొత్తం కోవిడ్19 బాధితుల సంఖ్య
    Image Used For Representative Purpose Only. | File Photo

    Amaravathi, June 27: ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ వ్యాప్తి విషయంలో ఎలాంటి తగ్గుదల కనిపించడం లేదు. గత 24 గంటల్లో కొత్తగా మరో 796 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 12,285 కు చేరింది. అయితే ఇందులో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారివి మినహాయించి, కేవలం ఏపీ పరిధిలో మాత్రమే నమోదైన కేసులను పరిశీలిస్తే ఇప్పటివరకు 10,093 మందికి వైద్య పరీక్షల్లో పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గత 24 గంటల్లో 24,458 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

    రాష్ట్రంలో గడిచిన ఒక్కరోజులోనే కొత్తగా మరో 11 కరోనా మరణాలు నమోదయ్యాయి.  కృష్ణా జిల్లా నుంచి నలుగురు, కర్నూల్ నుంచి నలుగురు మృతిచెందగా,  తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి మరియు విజయనగరం జిల్లాల నుంచి  ఒకరు చొప్పున ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తాజా మరణాలతో ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 157 కు పెరిగింది.

    AP COVID19 Report: 

    status of positive cases of #COVID19 in Andhra Pradesh

    మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 263 మంది బాధితులు కోవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 5,580 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 6,648 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

    సిటీ పెట్రోల్ డీజిల్
    View all
    Currency Price Change