-
Guru Purnima 2024 Wishes In Telugu: మీ బంధు మిత్రులకు గురుపౌర్ణమి శుభాకాంక్షలు...ఫోటో గ్రీటింగ్స్ రూపంలో తెలియజేయండి..
ఆషాఢ మాసం పౌర్ణమిని గురు పూర్ణిమ అంటారు. సనాతన ధర్మంలో ఈ రోజుకి చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. హిందూ మతంలో గురు స్థానం దేవుడితో సమానం. భగవంతుని తరువాత, తన శిష్యుడికి అన్ని కష్టాల నుండి తప్పించుకోవడానికి మార్గం చూపే గురువు మాత్రమే అవుతాడు.
-
Guru Purnima 2024 Wishes In Telugu: మీ బంధు మిత్రులకు గురుపౌర్ణమి శుభాకాంక్షలు Photo Greetings తెలియజేయండిలా..?
మహర్షి వేద వ్యాసుడు ఆషాఢ శుక్ల పక్ష పౌర్ణమి రోజున జన్మించారు. గురు పూర్ణిమ ఆయన పుట్టిన రోజునే ప్రారంభమైంది. గురు పూర్ణిమ మహోత్సవం పూర్తిగా మహర్షి వేదవ్యాసులకు అంకితం చేసిన పండగ. గురు పూర్ణిమ పండుగను ప్రతి సంవత్సరం ఆషాఢ శుక్ల పక్ష పౌర్ణమి రోజున జరుపుకుంటారు.
-
Guru Purnima 2024 Wishes In Telugu: గురు పౌర్ణమి సందర్భంగా మీ బంధు మిత్రులకు Whatsapp, Facebook, Instagram ద్వారా ఈ Photo Greetings షేర్ చేసి శుభాకాంక్షలు తెలపవచ్చు..
చీకటిని దూరం చేసి, మనకు సరైన జీవన మార్గాన్ని చూపే వారు గురువులు. గురు పూర్ణిమను వ్యాస పూర్ణిమ అని కూడా పిలుస్తారు. ఇది ఆషాఢంలో వచ్చే ముఖ్యమైన పండుగ. పంచాగం ప్రకారం, ఈ పండుగను ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు.
-
ICC T20 WORLD CUP 2024: సౌతాఫ్రికా చేతిలో USA చిత్తు...18 పరుగుల తేడాతో అమెరికాపై విజయం సాధించిన సౌతాఫ్రికా..
2024 టీ20 ప్రపంచకప్లో తొలి సూపర్-8 మ్యాచ్లో దక్షిణాఫ్రికా జట్టు 18 పరుగుల తేడాతో అమెరికాపై విజయం సాధించింది. దీంతో ఐడెన్ మార్క్రమ్ సారథ్యంలోని జట్టు రెండు పాయింట్లు గెలుచుకుంది. సౌతాఫ్రికా జట్టుకు 40 బంతుల్లో 74 పరుగులు చేసి శుభారంభం అందించిన క్వింటన్ డి కాక్ జట్టును పటిష్ట స్థాయికి చేర్చాడు.
-
Telangana Assembly Monsoon Session 2021: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం, వెంటనే వాయిదా.. ఈ సమావేశాల్లో దళిత బంధు ప్రధాన ఎజెండా, మూడెకరాల భూమిపై ప్రభుత్వాన్ని నిలదీసే ఆలోచనలో ప్రతిపక్షాలు
ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలైనటు వంటి నిరుద్యోగ భృతి, దళితులకు మూడెకరాల భూమి, ప్రభుత్వ ఉద్యోగాలు తదితర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. త్వరలో హుజూరాబాద్ ఉపఎన్నిక...
-
India's COVID19 Report: భారత్‌లో 84 కోట్లు దాటిన టీకా డోసుల పంపిణీ; దేశవ్యాప్తంగా కొత్తగా 31,382 కోవిడ్ కేసులు, 318 మరణాలు నమోదు మరియు 32,542 మంది రికవరీ
గడిచిన ఒక్కరోజులో దేశవ్యాప్తంగా 72,20,642 వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా టీకా పొందిన వారి సంఖ్య 84.15 కోట్లు దాటింది....
-
Hidden Camera: హైదరాబాద్‌ రెస్టారెంట్‌లోని మహిళల వాష్‌రూమ్‌లో రహస్య కెమెరా, చూసి షాక్ తిన్న యువతి.. పోలీసులకు ఫిర్యాదు, నిందితుణ్ని అరెస్ట్ చేసిన పోలీసులు
మహిళల వాష్రూమ్లో రికార్డింగ్ మోడ్ స్విచ్ ఆన్ చేసిన రహస్య కెమెరాను ఓ మహిళా కస్టమర్ గుర్తించింది. వాష్రూమ్లోని ఓవర్హెడ్ షెల్ఫ్లో దాచిన కెమెరాను గుర్తించిన ఆమె వెంటనే దీనిపై రెస్టారెంట్ యాజనమాన్యాన్ని నిలదీయడంతో పాటు జూబ్లీహిల్స్ పోలీసులకు...
-
COVID19 in India: భారత్‌లో కొత్తగా 31,923 కోవిడ్ కేసులు, 282 మరణాలు నమోదు మరియు 31,990 మంది రికవరీ; గడిచిన ఒక్క రోజులో కేరళ నుంచే 19 వేలకు పైగా కొత్త కేసుల నిర్ధారణ
ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 97.77% కు చేరగా, ప్రస్తుతం తీవ్రత (యాక్టివ్ కేసులు) 0.90 శాతానికి తగ్గాయి. ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు 1.33% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది....
-
Amit Shah Tour on Liberation Day: రాష్ట్ర విమోచన దినోత్సవం నాడున కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన, ఈరోజే ఎందుకు.. ఆ చోటే ఎందుకు? ఆ ఆసక్తికర విశేషాలను తెలుసుకోండి
రాంజీగోండు చేసిన పోరాటం అద్భుతం, కొమరం భీంకు కూడా ఆయనే స్పూర్థి. అయినప్పటికీ ఆయన గురించి ఈతరం పాలకులు తమ రాజకీయ అవసరాల కోసం వెలుగులోకి రానివ్వలేదు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో....
-
TS Cabinet Meet Highlights: ఈనెల 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు; రాష్ట్రంలో ఆరోగ్య మౌలిక వసతుల అభివృద్ది, ధరణ సమస్యలపై సబ్ కమిటీ.. కేబినేట్ భేటీ ముఖ్యాంశాలు
ధరణి పోర్టల్ లో తలెత్తుతున్న సమస్యల పరిష్కారానికై మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి లతో కూడిన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు...
-
Corona in Telangana: తెలంగాణలో 2 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తి, ఇకపై రోజుకు 3 లక్షల టీకాల పంపిణీ; రాష్ట్రంలో కొత్తగా 259 కోవిడ్19 కేసులు నమోదు, 5,282గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య
చిన్నపిల్లలకు కరోనా సోకితే ఆ పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని వైద్యాధికారులు వెల్లడించారు. 133 కోట్ల ఖర్చుతో బెడ్స్, మందులు, ఇతర సామాగ్రిని, చిన్నపిల్లల వైద్యం కొరకు సంబంధించి 5,200 బెడ్లు, ముందస్తు ఎర్పాట్లలో భాగంగా ఇప్పటికే సమకూర్చుకున్నామని వైద్యాధికారులు తెలిపారు...
-
COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో 70 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి; రాష్ట్రంలో కొత్తగా 1,367 కోవిడ్ కేసులు నమోదు, 1,248 మంది రికవరీ, 15 వేలకు కాస్త దిగువకు ఆక్టివ్ కేసులు
రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. ఇప్పటివరకు రాష్ట్రంలోని మొత్తం జనాభాలో 70.05 శాతం మందికి కనీసం ఒక్క డోస్ వ్యాకిన్ అందగా, ఇందులో 31.6 శాతం మందికి రెండు డోసులు పూర్తయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది...
-
Saidabad Rape Accused Suicide: సైదాబాద్ హత్యాచారం ఘటన నిందితుడు రాజు ఆత్మహత్య, స్టేషన్ ఘన్‌పూర్ రైల్వేట్రాక్ మీద మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు, వివరాలు ఇలా ఉన్నాయి
ఈ హత్యాచారం ఘటనపై మొదట్లో సాంప్రదాయ టీవీ మీడియాలో పెద్దగా ప్రసారం కాకపోయినా, సమాజం మరియు సోషల్ మీడియాలో ఆగ్రహ జ్వాలలు పెల్లుబికాయి. నాయకులను, సినిమా స్టార్లను సమాజం నిలదీయడంతో దెబ్బకు ఒక్కొక్కరు హత్యాచారం గావింపబడిన బాధితురాలి ఇంటికి క్యూలు కట్టారు...
-
COVID19 in India: భారత్‌లో కొన్ని చోట్ల మినహా దాదాపు అన్ని రాష్ట్రాల్లో అదుపులో ఉన్న కోవిడ్ వ్యాప్తి; దేశంలో కొత్తగా 30,570 కోవిడ్ కేసులు, 431 మరణాలు నమోదు మరియు 38,303 మంది రికవరీ
చిన్న రాష్ట్రమైన మిజోరాంలో కోవిడ్ తీవ్రత విపరీతంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో మిజోరాంలో 1,402 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి, ప్రస్తుతం మిజోరాం రాష్ట్రంలో కోవిడ్ పాజిటివిటీ రేటు అత్యధికంగా 17.43% గా ఉండి, ఆక్టివ్ కేసుల సంఖ్య 14 వేలకు చేరువలో ఉన్నాయి...
-
Telecom Sector: భారతీయ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకి గొప్ప ఉపశమనం, టెలికాం రంగంలో భారీ సంస్కరణలకు కేంద్ర కేబినెట్ ఆమోదం, వినియోగదారులకు మరిన్ని ప్రయోజనాలు
టెలికాం రంగానికి కేంద్రం ఊరటనిచ్చింది. టెలికాం కంపెనీలు ప్రభుత్వానికి చేయాల్సిన చెల్లింపులపై మారటోరియం ప్రకటించింది. ఈ మేరకు ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం నిర్ణయం తీసుకుంది...
-
Sansad TV: పార్లమెంట్ ఉభయ సభ ప్రత్యక్ష ప్రసారాల కోసం ప్రభుత్వం నుంచి కొత్త టీవీ ఛానెల్, 'సంసద్ టీవీ' ని నేడు ప్రారంభించనున్న ఉపరాష్ట్రపతి, ప్రధాని మరియు లోకసభ స్పీకర్
ఈరోజు సెప్టెంబర్ 15 ప్రజాస్వామ్యం అంతర్జాతీయ దినోత్సవం (ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమొక్రసీ) గా ప్రాముఖ్యత కలిగి ఉంది. ఇదే రోజున ప్రజాస్వామ్య నిలయమైన పార్లమెంటు కార్యకలాపాలను ప్రజలకు చూపించే సంసద్ టీవీ ప్రారంభోత్సవం జరగడం అనేది విశేషం...
-
Posani Krishna Murali Case: ఆదోని కేసులో పోసాని కృష్ణమురళికి బెయిల్, ఇప్పటివరకూ మూడు కేసుల్లో బెయిల్ మంజూరు, హైకోర్టులో విచారణ దశలో క్వాష్ పిటిషన్
-
Most Polluted Cities in India: ప్రపంచంలో టాప్-20 అత్యంత కాలుష్య నగరాలు, 13 నగరాలు భారతదేశంలోనే, మూడో అత్యంత కలుషిత దేశంగా ఇండియా
-
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
-
World Sleep Day: భారతదేశంలో సగం మందికి నిద్ర కరువు, రోజుకు 4 గంటలు కూడా నిద్రపోలేకపోతున్నామని ఆవేదన
-
Students Fight Video: వీడియో ఇదిగో, నడిరోడ్డు మీద తన్నుకున్న ఇంటర్ విద్యార్థులు, బస్సుపై రాళ్లు విసురుకుంటూ ఒకరినొకరు పిడిగుద్దులు గుద్దుకుంటూ..
-
Nizamabad PS Horror: కాళ్లకు సంకెళ్లు వేసిన వ్యక్తితో పోలీస్ స్టేషన్ లో వెట్టి చాకిరీ.. వైరల్ వీడియో
-
Hyderabad Woman Murder Case: భార్యను చంపే ముందు వీధి కుక్క మీద ప్రయోగం, మీర్ పేట్ మహిళ హత్య కేసులో సంచలన విషయాలు, పోలీసులు అదుపులో నిందితుడు రిటైర్డ్ ఆర్మీ జవాన్ గురు మూర్తి
-
CM Revanth Reddy: చంద్రబాబుకు కంప్యూటర్ గురించి ఏమీ తెలియదు...దావోస్లో సీఎం రేవంత్ రెడ్డి, కనీసం కంప్యూటర్ ఆన్,ఆఫ్ చేయడం కూడా తెలియదని షాకింగ్ కామెంట్
-
Assam: పిక్నిక్ వెళ్లి ఆవును కోసుకొని తిన్న యువకులు, సోషల్ మీడియాలో వీడియో షేర్ చేయడంతో చెలరేగిన దుమారం, ఆరుగురు అరెస్ట్
-
Cold Wave in Telangana: తెలంగాణను వణికిస్తున్న చలి. ఈ జిల్లాల్లో సింగిల్ డిజిట్కు పడిపోయిన ఉష్ణోగ్రతలు
-
Pushpak Express Train Accident: పుష్పక్ ఎక్స్ప్రెస్ ప్రమాదంలో విస్తుపోయే నిజాలు, శాపంగా మారిన రూమర్స్, ప్రాణ భయంతో బయటకు దూకి తిరిగిరాని లోకాలకు..
-
Manipur Politics: బీజేపీ కూటమికి షాకిచ్చిన నితీష్ కుమార్, మణిపూర్లో ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నట్లు కీలక ప్రకటన
-
Food Tips: గుండెలో బ్లాకుల్ని సైతం కరిగించే వెల్లుల్లి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకోండి
-
Arshdeep Singh Record: టీ-20ల్లో అరుదైన రికార్డ్ సృష్టించిన అర్షదీప్ సింగ్, అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా చరిత్ర
-
AP CM Chandrababu: తెలంగాణ ధనిక రాష్ట్రం..ఏపీ పేద రాష్ట్రం అన్న సీఎం చంద్రబాబు, దావోస్లో ముగ్గురు సీఎంల సమావేశంలో కామెంట్ చేసిన ఏపీ సీఎం
-
Students Fight Video: వీడియో ఇదిగో, నడిరోడ్డు మీద తన్నుకున్న ఇంటర్ విద్యార్థులు, బస్సుపై రాళ్లు విసురుకుంటూ ఒకరినొకరు పిడిగుద్దులు గుద్దుకుంటూ..
-
Nizamabad PS Horror: కాళ్లకు సంకెళ్లు వేసిన వ్యక్తితో పోలీస్ స్టేషన్ లో వెట్టి చాకిరీ.. వైరల్ వీడియో
-
Posani Krishna Murali Case: పోసాని కృష్టమురళీకి ఊరట, కస్టడీ పిటిషన్ కొట్టివేసిన కర్నూలు జేఎఫ్సీఎం కోర్టు, బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్
-
X Down? ఎక్స్ డౌన్.. ట్రై రీలోడింగ్ ఎర్రర్ వస్తుందంటూ సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్న నెటిజన్లు
ఎడిటర్ ఎంపిక
-
HC on Wife Racial Remarks on Husband: భర్త నల్లగా ఉన్నాడని భార్య వేధించడం క్రూరత్వమే, కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు, దంపతులకు విడాకులు మంజూరు
-
Hyderabad Horror: మానవత్వమా నీవెక్కడ, హైదరాబాద్ శివార్లలో మహిళను వివస్త్రగా మార్చిన తాగుబోతు, ఘటనను వీడియో తీస్తూ ఎంజాయ్ చేసిన బాటసారులు
-
HC on Rape Allegation After Consensual Sex: ఆరేళ్లపాటు ఇష్టపడి సెక్స్లో పాల్గొని ఇప్పుడు అత్యాచారం చేశాడంటే ఎలా, మహిళ పిటిషన్ను కొట్టేసిన కర్ణాటక హైకోర్టు
-
Plane Crash Video: బీరు తాగుతూ గాల్లోనే కొడుక్కి విమానం నడపడం నేర్పించిన తండ్రి, అడవిలో కుప్పకూలిన విమానం, వైరల్గా మారిన డ్రంక్ అండ్ డ్రైవ్ వీడియో