Prakasam Horror: విద్యుత్ కంచె తగిలి పులి మృతి.. దొరికిందే చాన్స్ అంటూ వండుకుని తినేసిన దుండగులు.. ప్రకాశం జిల్లాలో దారుణం

పంటలను కాపాడుకునేందుకు పొలం చుట్టూ రైతులు వేసిన విద్యుత్ కంచెకు తగిలి ఓ పులి మరణించింది. దాని కళేబరాన్ని గమనించిన కొందరు గుట్టుచప్పుడు కాకుండా వండుకుని తినేశారు. పులి చర్మాన్ని బావిలో పడేశారు. పులిగోళ్ల పంపకాల విషయంలో వారి మధ్య తేడాలు రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Prakasam Horror: విద్యుత్ కంచె తగిలి పులి మృతి.. దొరికిందే చాన్స్ అంటూ వండుకుని తినేసిన దుండగులు.. ప్రకాశం జిల్లాలో దారుణం
Representational Image | (Photo Credits: Unsplash)

Prakasam, Feb 20: పంటలను కాపాడుకునేందుకు పొలం చుట్టూ రైతులు వేసిన విద్యుత్ కంచెకు (Electric Fence) తగిలి ఓ పులి (Tiger) మరణించింది. దాని కళేబరాన్ని గమనించిన కొందరు గుట్టుచప్పుడు కాకుండా వండుకుని (Cooked) తినేశారు. పులి చర్మాన్ని బావిలో పడేశారు. పులిగోళ్ల పంపకాల విషయంలో వారి మధ్య తేడాలు రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లా (Prakasam) పుల్లలచెరువు మండలం అక్కపాలెం అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా తెలిసింది. పులి మాంసాన్ని వండుకుని తిన్నట్టుగా భావిస్తున్న 12 మందిని పోలీసులు గుర్తించినట్టు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

హైదరాబాద్‌లో దారుణం.. వివాహితను కిడ్నాప్ చేసి అత్యాచారం.. మహిళా కమిషన్ సీరియస్.. సమగ్ర విచారణకు ఆదేశం.. వీడియోతో

(The above story first appeared on LatestLY on Feb 20, 2023 08:52 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).