- Politician Sleeping with Currency Notes: బట్టలన్నీ విప్పేసి రూ.500 నోట్ల కట్టలతో నిండిన మంచంపై నిద్రపోయిన రాజకీయ నాయకుడు, అంతా అవినీతి సొమ్మేనంటూ వార్తలు
- Nellore Cow Sold for Rs.40 Crores: బ్రెజిల్లో రూ. 40 కోట్లకు అమ్ముడుపోయిన నెల్లూరు జాతి ఆవు, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆవుగా రికార్డు
- Butter Chicken Dispute: 'బటర్ చికెన్ కనిపెట్టింది మేమే' అంటూ రెండు రెస్టారెంట్ల మధ్య వివాదం.. కోర్టులో పంచాయితీ.. ఇంతకీ ఎక్కడంటే??
- 1200 Voters in One Family: ఒకే కుటుంబంలో 1200 మంది ఓటర్లు.. ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ నేతల క్యూ.. ఎక్కడంటే??
COVID-19 Under YSR Aarogyasri: ఉచితంగా మెరుగైన వైద్యం, ఆరోగ్యశ్రీ పరిధిలోకి కరోనా, మొత్తం 15 రకాల చికిత్సలు ఆరోగ్యశ్రీ పరిధిలోకి.., ఏపీలో 304కి చేరిన కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి ( Coronavirus in Andhra Pradesh) రోజురోజుకు విస్తరిస్తోన్న నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ (AP CM YS jagan) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి (YSR Aarogyasri) కరోనా వైద్య సేవలను తీసుకొస్తూ ఏపీ సర్కార్ (AP Govt) సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
Amaravati, April 7: ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి ( Coronavirus in Andhra Pradesh) రోజురోజుకు విస్తరిస్తోన్న నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ (AP CM YS jagan) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి (YSR Aarogyasri) కరోనా వైద్య సేవలను తీసుకొస్తూ ఏపీ సర్కార్ (AP Govt) సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీలో కోవిడ్-19 టెస్టింగ్ కిట్స్ తయారీ
కరోనాకు సంబంధించి మొత్తం 15 ప్రొసీజర్స్ను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తూ ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి (AP Medical Health Department Secretary Jawahar Reddy) సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కరోనాతో బాధపడుతోన్న వారిని ప్రైవేట్ ఆస్పత్రులు కూడా జాయిన్ చేర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది.
కరోనా టెస్టులు, వ్యాధి నిర్ధారణతో కలిపి మరికొన్ని వైద్య పరీక్షల ప్యాకేజీలను నిర్ణయిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. కనిష్ఠంగా.. రూ.16 వేల నుంచి గరిష్ఠంగా రూ.2.16లక్షల వరకు కరోనా వైద్య ఖర్చులను ఏపీ సర్కార్ భరించనుంది.
17 రాష్ట్రాలకు పాకిన మర్కజ్ మత ప్రకంపనలు
కరోనా వైరస్ లక్షణాలున్న అనుమానితులకు వైద్యమందిస్తే రూ.10,774 చెల్లిస్తారు. దీంతో పాటు వైద్యులకు పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ కింద మరో రూ. 5,631 చెల్లిస్తారు. అంటే మొత్తం రూ.16,405 ఆస్పత్రులకు చెల్లిస్తారు. నిర్ధారణ కేసులకు రూ.65 వేల నుంచి రూ. 2.15 లక్షల వరకూ కేసును బట్టి వైద్యానికి ప్యాకేజీ నిర్ణయించారు. తక్షణమే ఈ ఆదేశాలు పాటించాలని ఆరోగ్యశ్రీ సీఈవోను ఆదేశించారు.
మర్కజ్ ఘటనకు మతం ముద్ర వేయడం సరికాదు
వీటితో పాటు కరోనా పాజిటివ్ బాధితుడికి ఇతర అనారోగ్య సమస్యలుంటే, వాటికి కూడా చికిత్స చేసేలా అవకాశం కల్పించారు. అదేవిధంగా హెల్త్ వర్కర్స్ అందరినీ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చారు. అయితే కరోనా బాధితులను గవర్నమెంట్ అఫిషియల్స్ పరిధిలోని ఆస్పత్రుల్లో చేర్చుకోవాల్సి ఉంటుంది.
రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. సోమవారం ఒక్కరోజే 51 మందికి కరోనా పాజిటివ్ రాగా, మొత్తం కేసులు 304కు చేరుకున్నాయి. అయితే సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు కేవలం ఒక్క కరోనా కేసు మాత్రమే పాజిటివ్గా తేలిసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 304కి చేరింది.
ఆంధ్రప్రదేశ్లో తొలి కోవిడ్-19 మరణం నమోదు
ఇక జిల్లాల వారిగా అత్యధికంగా కర్నూలులో 74 పాజిటివ్ కేసులు నమోదు కాగా, నెల్లూరులో 42, గుంటూరు 33, కృష్ణా 29, వైఎస్సార్ జిల్లాలో 27, విశాఖపట్నం 20, పశ్చిమ గోదావరి 21, చిత్తూరు 17, తూర్పు గోదావరి 11, ప్రకాశం 24, అనంతపురంలో 6 కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటిన్ను విడుదల చేసింది. ఈ కేసుల్లో కూడా ఎక్కువ ఢిల్లీ ప్రార్థనకు వెళ్లి వచ్చినవారు, వారి కుటుంబ సభ్యులే ఉన్నారు.
Amaravati, April 7: ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి ( Coronavirus in Andhra Pradesh) రోజురోజుకు విస్తరిస్తోన్న నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ (AP CM YS jagan) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి (YSR Aarogyasri) కరోనా వైద్య సేవలను తీసుకొస్తూ ఏపీ సర్కార్ (AP Govt) సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీలో కోవిడ్-19 టెస్టింగ్ కిట్స్ తయారీ
కరోనాకు సంబంధించి మొత్తం 15 ప్రొసీజర్స్ను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తూ ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి (AP Medical Health Department Secretary Jawahar Reddy) సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కరోనాతో బాధపడుతోన్న వారిని ప్రైవేట్ ఆస్పత్రులు కూడా జాయిన్ చేర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది.
కరోనా టెస్టులు, వ్యాధి నిర్ధారణతో కలిపి మరికొన్ని వైద్య పరీక్షల ప్యాకేజీలను నిర్ణయిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. కనిష్ఠంగా.. రూ.16 వేల నుంచి గరిష్ఠంగా రూ.2.16లక్షల వరకు కరోనా వైద్య ఖర్చులను ఏపీ సర్కార్ భరించనుంది.
17 రాష్ట్రాలకు పాకిన మర్కజ్ మత ప్రకంపనలు
కరోనా వైరస్ లక్షణాలున్న అనుమానితులకు వైద్యమందిస్తే రూ.10,774 చెల్లిస్తారు. దీంతో పాటు వైద్యులకు పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ కింద మరో రూ. 5,631 చెల్లిస్తారు. అంటే మొత్తం రూ.16,405 ఆస్పత్రులకు చెల్లిస్తారు. నిర్ధారణ కేసులకు రూ.65 వేల నుంచి రూ. 2.15 లక్షల వరకూ కేసును బట్టి వైద్యానికి ప్యాకేజీ నిర్ణయించారు. తక్షణమే ఈ ఆదేశాలు పాటించాలని ఆరోగ్యశ్రీ సీఈవోను ఆదేశించారు.
మర్కజ్ ఘటనకు మతం ముద్ర వేయడం సరికాదు
వీటితో పాటు కరోనా పాజిటివ్ బాధితుడికి ఇతర అనారోగ్య సమస్యలుంటే, వాటికి కూడా చికిత్స చేసేలా అవకాశం కల్పించారు. అదేవిధంగా హెల్త్ వర్కర్స్ అందరినీ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చారు. అయితే కరోనా బాధితులను గవర్నమెంట్ అఫిషియల్స్ పరిధిలోని ఆస్పత్రుల్లో చేర్చుకోవాల్సి ఉంటుంది.
రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. సోమవారం ఒక్కరోజే 51 మందికి కరోనా పాజిటివ్ రాగా, మొత్తం కేసులు 304కు చేరుకున్నాయి. అయితే సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు కేవలం ఒక్క కరోనా కేసు మాత్రమే పాజిటివ్గా తేలిసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 304కి చేరింది.
ఆంధ్రప్రదేశ్లో తొలి కోవిడ్-19 మరణం నమోదు
ఇక జిల్లాల వారిగా అత్యధికంగా కర్నూలులో 74 పాజిటివ్ కేసులు నమోదు కాగా, నెల్లూరులో 42, గుంటూరు 33, కృష్ణా 29, వైఎస్సార్ జిల్లాలో 27, విశాఖపట్నం 20, పశ్చిమ గోదావరి 21, చిత్తూరు 17, తూర్పు గోదావరి 11, ప్రకాశం 24, అనంతపురంలో 6 కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటిన్ను విడుదల చేసింది. ఈ కేసుల్లో కూడా ఎక్కువ ఢిల్లీ ప్రార్థనకు వెళ్లి వచ్చినవారు, వారి కుటుంబ సభ్యులే ఉన్నారు.
Mukhtar Ansari Dies: గ్యాంగ్ స్టర్ ముక్తార్ అన్సారీ మృతి, గుండెపోటుతో మరణించినట్లు వెల్లడించిన జైలు అధికారులు, 5 సార్లు అసెంబ్లీకి ఎన్నికైన ముక్తార్ మాజీ ఉపరాష్ట్రపతికి సోదరుడు
Good Friday History: గుడ్ ఫ్రైడే..ఈ రహస్యాలు మీకు తెలుసా? యేసును సిలువ వేయడానికి కారణం ఏమిటి? చర్చిలో గంట ఎందుకు మోగించరు, శుభాకాంక్షలు ఎందుకు చెప్పుకోరు ?
Good Fridayin Telugu: గుడ్ ఫ్రైడే, మానవాళి పాపాలకు శిలువపై జీసస్ ప్రాణాలను పణంగా పెట్టిన రోజు, విషాదకర రోజును ఇలా జరుపుకోండి
Astrology: బుధ గురుగ్రహ సంయోగం, 15 రోజులు ఈ 3 రాశుల వారికి డబ్బే డబ్బు, మీ రాశి ఉందేమో చూడండి
Allu Arjun Wax Statue in Dubai: దుబాయ్లో అల్లు అర్జున్ మైనపు విగ్రహం, ఆ గౌరవం దక్కించుకున్న తొలి సౌత్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న బన్నీ
PM Modi on Prominent Lawyers' Letter to CJI: సీజేఐకి 500 మంది ప్రముఖ న్యాయవాదుల లేఖపై స్పందించిన ప్రధాని మోదీ, ఇతరులను బుజ్జగించడం, హింసించడం పాతకాలపు కాంగ్రెస్ సంస్కృతి అంటూ ట్వీట్
Mukhtar Ansari Dies: గ్యాంగ్ స్టర్ ముక్తార్ అన్సారీ మృతి, గుండెపోటుతో మరణించినట్లు వెల్లడించిన జైలు అధికారులు, 5 సార్లు అసెంబ్లీకి ఎన్నికైన ముక్తార్ మాజీ ఉపరాష్ట్రపతికి సోదరుడు
Good Friday History: గుడ్ ఫ్రైడే..ఈ రహస్యాలు మీకు తెలుసా? యేసును సిలువ వేయడానికి కారణం ఏమిటి? చర్చిలో గంట ఎందుకు మోగించరు, శుభాకాంక్షలు ఎందుకు చెప్పుకోరు ?
Good Fridayin Telugu: గుడ్ ఫ్రైడే, మానవాళి పాపాలకు శిలువపై జీసస్ ప్రాణాలను పణంగా పెట్టిన రోజు, విషాదకర రోజును ఇలా జరుపుకోండి
Astrology: బుధ గురుగ్రహ సంయోగం, 15 రోజులు ఈ 3 రాశుల వారికి డబ్బే డబ్బు, మీ రాశి ఉందేమో చూడండి
Allu Arjun Wax Statue in Dubai: దుబాయ్లో అల్లు అర్జున్ మైనపు విగ్రహం, ఆ గౌరవం దక్కించుకున్న తొలి సౌత్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న బన్నీ
PM Modi on Prominent Lawyers' Letter to CJI: సీజేఐకి 500 మంది ప్రముఖ న్యాయవాదుల లేఖపై స్పందించిన ప్రధాని మోదీ, ఇతరులను బుజ్జగించడం, హింసించడం పాతకాలపు కాంగ్రెస్ సంస్కృతి అంటూ ట్వీట్
Telangana weather Alert: తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు, నేటి నుంచి పెరుగనున్న మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు, మార్చి రెండో వారం నుంచి ఎండాకాలం షురూ
Geethanjali Suicide Case: ఏపీని కుదిపేస్తున్న గీతాంజలి ఆత్మహత్య కేసు, అనాధలుగా మారిన ఇద్దరు పిల్లలు, నా భార్య మృతికి ట్రోలింగే కారణమన్న ఆమె భర్త
Andhra Pradesh Elections 2024: బీజేపీ రాకతో తగ్గిన జనసేన సీట్లు, మూడు పార్టీల మధ్య పూర్తి అయిన సీట్ల పంపకాలు, పొత్తులో ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే..
Byju’s Shuts All Offices: దేశంలో అన్ని ఆఫీసులను మూసేసిన బైజూస్, 14 వేల మంది ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేయాలని పిలుపు, బెంగుళూరు హెడ్ ఆఫీస్ మాత్రమే ఉంటుందని వెల్లడి
Agni-5 Missile: చైనా గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న అగ్ని 5 మిస్సైల్, భారత సరిహద్దు జలాల్లో తిష్ట వేసిన చైనా నౌక జియాన్ యాంగ్ హాంగ్ 01
Delhi Horror: ఢిల్లీలో వ్యాపారవేత్తను బంధించి అసహజ సెక్స్కు పాల్పడిన కామాంధులు, నకిలీ డీఆర్ఐలు అవతారమెత్తి ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్, నిందితులు అరెస్ట్
-
Allu Arjun Wax Statue in Dubai: దుబాయ్లో అల్లు అర్జున్ మైనపు విగ్రహం, ఆ గౌరవం దక్కించుకున్న తొలి సౌత్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న బన్నీ
-
Theft Caught on Camera: పట్టపగలే కారు అద్దాలను ద్వంసం చేసి రూ. 2 లక్షల చోరీ, సీసీటీవీ పుటేజీలో దొంగతనం చేస్తున్న దృశ్యాలు రికార్డు
-
Lok Sabha Elections 2024: మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే శిబిరంలో చేరిన బాలీవుడ్ నటుడు గోవింద, 14 సంవత్సరాల తర్వాత మళ్లీ రాజకీయాల్లోకి రీఎంట్రీ
-
ANI and PTI Reporters Fight Video: పీటీఐ మహిళా రిపోర్టర్ మీద దాడి చేసిన ఏఎన్ఐ రిపోర్టర్, లైంగిక వేధింపుల మాటలతో దుర్భాషలాడిన జర్నలిస్ట్
Mukhtar Ansari Dies: గ్యాంగ్ స్టర్ ముక్తార్ అన్సారీ మృతి, గుండెపోటుతో మరణించినట్లు వెల్లడించిన జైలు అధికారులు, 5 సార్లు అసెంబ్లీకి ఎన్నికైన ముక్తార్ మాజీ ఉపరాష్ట్రపతికి సోదరుడు
Good Friday History: గుడ్ ఫ్రైడే..ఈ రహస్యాలు మీకు తెలుసా? యేసును సిలువ వేయడానికి కారణం ఏమిటి? చర్చిలో గంట ఎందుకు మోగించరు, శుభాకాంక్షలు ఎందుకు చెప్పుకోరు ?
Good Fridayin Telugu: గుడ్ ఫ్రైడే, మానవాళి పాపాలకు శిలువపై జీసస్ ప్రాణాలను పణంగా పెట్టిన రోజు, విషాదకర రోజును ఇలా జరుపుకోండి
Astrology: బుధ గురుగ్రహ సంయోగం, 15 రోజులు ఈ 3 రాశుల వారికి డబ్బే డబ్బు, మీ రాశి ఉందేమో చూడండి
Allu Arjun Wax Statue in Dubai: దుబాయ్లో అల్లు అర్జున్ మైనపు విగ్రహం, ఆ గౌరవం దక్కించుకున్న తొలి సౌత్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న బన్నీ
PM Modi on Prominent Lawyers' Letter to CJI: సీజేఐకి 500 మంది ప్రముఖ న్యాయవాదుల లేఖపై స్పందించిన ప్రధాని మోదీ, ఇతరులను బుజ్జగించడం, హింసించడం పాతకాలపు కాంగ్రెస్ సంస్కృతి అంటూ ట్వీట్
Telangana weather Alert: తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు, నేటి నుంచి పెరుగనున్న మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు, మార్చి రెండో వారం నుంచి ఎండాకాలం షురూ
Geethanjali Suicide Case: ఏపీని కుదిపేస్తున్న గీతాంజలి ఆత్మహత్య కేసు, అనాధలుగా మారిన ఇద్దరు పిల్లలు, నా భార్య మృతికి ట్రోలింగే కారణమన్న ఆమె భర్త
Andhra Pradesh Elections 2024: బీజేపీ రాకతో తగ్గిన జనసేన సీట్లు, మూడు పార్టీల మధ్య పూర్తి అయిన సీట్ల పంపకాలు, పొత్తులో ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే..
Byju’s Shuts All Offices: దేశంలో అన్ని ఆఫీసులను మూసేసిన బైజూస్, 14 వేల మంది ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేయాలని పిలుపు, బెంగుళూరు హెడ్ ఆఫీస్ మాత్రమే ఉంటుందని వెల్లడి
Agni-5 Missile: చైనా గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న అగ్ని 5 మిస్సైల్, భారత సరిహద్దు జలాల్లో తిష్ట వేసిన చైనా నౌక జియాన్ యాంగ్ హాంగ్ 01
Delhi Horror: ఢిల్లీలో వ్యాపారవేత్తను బంధించి అసహజ సెక్స్కు పాల్పడిన కామాంధులు, నకిలీ డీఆర్ఐలు అవతారమెత్తి ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్, నిందితులు అరెస్ట్
-
Allu Arjun Wax Statue in Dubai: దుబాయ్లో అల్లు అర్జున్ మైనపు విగ్రహం, ఆ గౌరవం దక్కించుకున్న తొలి సౌత్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న బన్నీ
-
Theft Caught on Camera: పట్టపగలే కారు అద్దాలను ద్వంసం చేసి రూ. 2 లక్షల చోరీ, సీసీటీవీ పుటేజీలో దొంగతనం చేస్తున్న దృశ్యాలు రికార్డు
-
Lok Sabha Elections 2024: మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే శిబిరంలో చేరిన బాలీవుడ్ నటుడు గోవింద, 14 సంవత్సరాల తర్వాత మళ్లీ రాజకీయాల్లోకి రీఎంట్రీ
-
ANI and PTI Reporters Fight Video: పీటీఐ మహిళా రిపోర్టర్ మీద దాడి చేసిన ఏఎన్ఐ రిపోర్టర్, లైంగిక వేధింపుల మాటలతో దుర్భాషలాడిన జర్నలిస్ట్
-
HC on Wife Racial Remarks on Husband: భర్త నల్లగా ఉన్నాడని భార్య వేధించడం క్రూరత్వమే, కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు, దంపతులకు విడాకులు మంజూరు
-
Hyderabad Horror: మానవత్వమా నీవెక్కడ, హైదరాబాద్ శివార్లలో మహిళను వివస్త్రగా మార్చిన తాగుబోతు, ఘటనను వీడియో తీస్తూ ఎంజాయ్ చేసిన బాటసారులు
-
HC on Rape Allegation After Consensual Sex: ఆరేళ్లపాటు ఇష్టపడి సెక్స్లో పాల్గొని ఇప్పుడు అత్యాచారం చేశాడంటే ఎలా, మహిళ పిటిషన్ను కొట్టేసిన కర్ణాటక హైకోర్టు
-
Plane Crash Video: బీరు తాగుతూ గాల్లోనే కొడుక్కి విమానం నడపడం నేర్పించిన తండ్రి, అడవిలో కుప్పకూలిన విమానం, వైరల్గా మారిన డ్రంక్ అండ్ డ్రైవ్ వీడియో